Tag : #IndiaNews

జాతీయంహోమ్

జమ్మూ కాశ్మీర్ లో కనిపించిన భూమి

Satyam News
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున వరుస భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున 4:32 గంటల ప్రాంతంలో మొదటిసారి...
ప్రత్యేకంహోమ్

క్వాంటం డీప్ టెక్ లో అజేయ శక్తిగా అమరావతి

Satyam News
నవశకం సాంకేతికత క్వాంటం టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా అమరావతి ఎదుగుతోంది. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకుని దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా రూపు దిద్దుకుంటోంది. క్వాంటం టెక్నాలజీలో పరిశోధనలు, ఆవిష్కరణల...
జాతీయంహోమ్

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

Satyam News
ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్...
జాతీయంహోమ్

గాల్లోనే పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్

Satyam News
ఝార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 23న చాత్రా జిల్లా కాసియాటు గ్రామం సమీపంలో కూలిపోయిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం ఏడు మంది ప్రాణాలు...
ప్రత్యేకంహోమ్

#GoodNews: హోర్మోజ్ జల సంధి దాటిన భారత్ ఎల్పీజీ నౌక

Satyam News
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారతదేశానికి ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతోంది. భారత జెండా కలిగిన ఎల్‌పీజీ క్యారియర్ “గ్రీన్ సాన్వి” హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. మరికొన్ని నౌకలు గ్రీన్ ఆశా,...
ముఖ్యంశాలుహోమ్

IDFC First Bankలో భారీ కుంభకోణం

Satyam News
IDFC First Bank లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.116 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం జరిగినట్లు తేలడంతో చండీగఢ్ పోలీసులు బుధవారం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్...
ప్రత్యేకంహోమ్

యుద్ధ ప్రభావంతో కండోమ్ ల ధరల పెరుగుదల?

Satyam News
గల్ఫ్ యుద్ధ ప్రభావం కేవలం వంట గ్యాస్, చమురు పైనే పడిందని అనుకుంటున్నారా? కాదు… కాండోమ్స్ పై కూడా గల్ఫ్ యుద్ధ ప్రభావం పడింది. గల్ఫ్ యుద్ధం కారణంగా దేశంలో 2026 సంవత్సరంలో కండోమ్...
జాతీయంహోమ్

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట: 8మంది మహిళలు మృతి

Satyam News
బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం వేళ భారీ...
జాతీయంహోమ్

లాక్‌డౌన్ పై పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు

Satyam News
భారతదేశంలో లాక్‌డౌన్ విధించే అవకాశముందనే వదంతులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఖండించింది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు ఎక్సైజ్ విధానాల్లో మార్పులు చేస్తూ, ఇంధనంపై పన్ను తగ్గింపుల భారం ప్రభుత్వం...
జాతీయంహోమ్

జోధ్‌పూర్‌లో ఐసిస్ హ్యాండ్లర్ అరెస్ట్: ఏపీ పోలీసుల ఆపరేషన్

Satyam News
రాజస్థాన్‌లోని జోథ్ పూర్ నగరంలో భారీ యాంటీ-టెరర్ ఆపరేషన్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ISIS కు సంబంధం ఉన్న ఓ హ్యాండ్లర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా...