భారత సుప్రీంకోర్టు మత మార్పిడి అంశంపై అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం, హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను కాకుండా ఇతర మతాల్లోకి మారే వ్యక్తులు తమ...
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో ప్రముఖ సంస్థ స్విగ్గీ మరోసారి తన ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది. ప్రస్తుతం వినియోగదారులపై విధిస్తున్న రూ.14.99 ఫీజుకు అదనంగా రూ.2.59 పెంచుతూ, మొత్తం ప్లాట్ఫామ్ ఫీజును రూ.17.58కు తీసుకెళ్లింది....
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు అత్యంత భారీ ఆపరేషన్ను ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31, 2026 గడువు లోపు మావోయిజం రహిత భారత్ను సాకారం చేసే దిశగా “మిషన్...
దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర పెట్రోలియం...
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా, భారతదేశానికి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండగా, సామాన్యులు గ్యాస్ బుకింగ్స్, డెలివరీలో తీవ్ర...
సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆవేదనతో కూడిన సమాధానం ఇచ్చారు. తాను ఎన్నడూ అలా చేయలేదని స్పష్టం చేశారు. తనపై అవిశ్వాస...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)–2002 కింద దర్యాప్తు చేపట్టి రూ.441.63 కోట్ల...
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలోని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి జరిపిన నేపధ్యంలో కొన్ని మధ్యప్రాచ్య దేశాల గగనతలం మూసివేయబడడంతో అనేక విమానాలు...
కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే ఈ నిర్ణయం...
ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దుబాయ్ నుంచి బయలుదేరిన AI916D ప్రత్యేక విమానం నేడు ఉదయం 10:58 గంటలకు ఢిల్లీలోని Indira Gandhi...