Tag : #TeluguNews

ఖమ్మంహోమ్

గ్రోత్ రేట్ లో దూసుకుపోతున్న తెలంగాణ

Satyam News
తెలంగాణ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన విజన్‌ను ప్రతిబింబించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని...
నెల్లూరుహోమ్

పేదల కల సాకారం.. రేపే ఏపీలో మహా గృహ సంబరం!

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. “ప్రతీ పేదవాడికి ఒక నీడ” ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, కేవలం 21 నెలల వ్యవధిలోనే 5.50 లక్షల ఇళ్లను...
రంగారెడ్డిహోమ్

ఎన్ని విమర్శలు వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు

Satyam News
ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ కనుమరుగయ్యే ప్రమాదం...
హైదరాబాద్హోమ్

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”

Satyam News
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం (మార్చి 29, 2026) “యువ భారత్ రన్ 2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) మరియు పల్లవి స్కూల్స్ సంయుక్త...
కృష్ణహోమ్

సంక్షోభాలను జయించి..ఫీనిక్స్‌లా ఎగిసి.. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం….!!

Satyam News
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, గడిచిన ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి అగ్నిపరీక్ష. జగన్ ప్రభుత్వ అణచివేతను తట్టుకుని, శూన్యం నుండి శిఖరానికి చేరడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. మార్చి 29న పార్టీ 43వ...
ప్రత్యేకంహోమ్

చమురు ఎగుమతులతో ఇరాన్ కు భారీ ఆదాయం

Satyam News
అమెరికా, ఇజ్రాయెల్‌లతో తీవ్ర ఉద్రిక్తతలు, దాడులు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ తన చమురు ఎగుమతుల ద్వారా భారీగా ఆదాయాన్ని గడిస్తోంది. ఫిబ్రవరిలో రోజుకు 115 మిలియన్ డాలర్లుగా ఉన్న ఇరాన్ చమురు ఆదాయం, మార్చి నాటికి...
ప్రపంచంహోమ్

సౌదీ యువరాజు వివాదస్పద నిర్ణయం: ఆందోళన లో ముస్లింలు

Satyam News
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS), ఇరాన్‌పై దాడులు చేయడానికి వీలుగా తాయిఫ్‌లోని కింగ్ ఫహద్ ఎయిర్ బేస్‌ను అమెరికా దళాలకు అప్పగించారనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ...
కృష్ణహోమ్

జగన్ ముందు అమరావతి పెట్టిన మరో పరీక్ష

Satyam News
అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 28న (మార్చి 28, 2026) ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ఖరారు...
మెదక్హోమ్

సీఎం రేవంత్ కు నర్సస్ అసోసియేషన్ కృతజ్ఞతలు

Satyam News
తెలంగాణ శాసనసభలో ఈ రోజు  తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) రద్దు బిల్లు ఆమోదం పొందడం ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ తెలిపింది. గత...
ప్రత్యేకంహోమ్

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam News
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు పార్లమెంట్ స్థానాల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెంపు నిర్ణయం దక్షిణాది రాష్ట్రాల...