Tag : #ViralNews

ముఖ్యంశాలుహోమ్

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News
హర్యానాలోని హిసార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళను ఆమె భాగస్వామి కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని 32 ఏళ్ల పూజగా గుర్తించగా, నిందితుడు 28...
కరీంనగర్హోమ్

మైనర్ బాలిక తల్లి బహిరంగ ప్రకటన ఇది….

Satyam News
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ చేతిలో బాధితురాలై మైనర్ బాలిక తల్లి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తన కుటుంబానికి, తన కూతురికి...
జాతీయంహోమ్

జీవిత ఖైదీతో జీవిత బంధంలోకి జైలరమ్మ

Satyam News
హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీతో జైలు అధికారిణి ప్రేమలో పడ్డ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్‌లో ఓ జైలు అధికారిణి, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన...
ప్రపంచంహోమ్

డోనాల్డ్ ట్రంప్ ఏసుక్రీస్తు అవతారమా?

Satyam News
తనను తాను ఏసుక్రీస్తుతో పోల్చుకుంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విడుదల చేసుకున్న ఏఐ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అమెరికా అధ్యక్షుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “ట్రూత్ సోషియల్”లో...
ప్రత్యేకంహోమ్

సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న దళపతి విజయ్

Satyam News
రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ ఎవరూ ఊహించని చిక్కుల్లో పడిపోయాడు. ఎందుకో తెలుసా? విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును...
ప్రపంచంహోమ్

పాకిస్థాన్ – అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ జ్వాలలు

Satyam News
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత వారం అఫ్గాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడానికి నిరసనగా, తాలిబన్ దళాలు గురువారం అర్థరాత్రి నుండి పాక్ సైనిక...
సినిమాహోమ్

ఒక్కటైన రష్మిక మందన విజయ్ దేవరకొండ

Satyam News
ఉదయ్‌పూర్‌లో హిందూ, కొడవ పద్ధతుల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన, హీరో విజయ్ దేవరకొండ వివాహం జరిగింది. తెలంగాణ, కర్ణాటక వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రెండు కుటుంబాల ముఖ్యమైన వ్యక్తుల...
జాతీయంహోమ్

భారత్ పరువు తీసిన గాల్గోటియాస్ యూనివర్సిటీ

Satyam News
న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా గల్గోటియాస్ యూనివర్సిటీ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. చైనాకు చెందిన ఒక రోబోటిక్ డాగ్‌ను తమ స్వంత ఆవిష్కరణగా ప్రదర్శించిందనే ఆరోపణలు రావడంతో...
రంగారెడ్డిహోమ్

భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించిన 89 ఏళ్ల రైతు

Satyam News
చిలుకూరులో   స్థిరపడ్డ 89 ఏళ్ల కళ్లెం నర్సింహా రెడ్డి భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. కూతుళ్ళు, బంధువుల సమక్షంలో భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిలుకూరు లో తన...