ఆందోల్ రైతులకు సింగూర్ నీళ్లిస్తారా? లేక నష్టపరిహారం చెల్లిస్తారా?
సింగూర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆందోల్ నియోజకవర్గ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మండిపడ్డారు. పుల్కల్ మండలం ముదిమాణిక్ గ్రామంలో నీరు...
