Month : February 2026

జాతీయంహోమ్

న్యూస్‌క్లిక్‌పై ఈడీ కొరడా.. రూ 184 కోట్ల జరిమానా

Satyam News
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో ప్రముఖ ఆన్‌లైన్ వార్తా పోర్టల్ న్యూస్‌క్లిక్ (NewsClick) దాని డైరెక్టర్ ప్రబీర్ పుర్కాయస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ నిధుల...
ముఖ్యంశాలుహోమ్

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఆంధ్రప్రదేశ్ విజయప్రస్థానం!

Satyam News
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ రాష్ట్ర ప్రభుత్వ “టెక్-ఫస్ట్” విజన్‌ను ప్రపంచానికి చాటిచెబుతోంది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఆరోగ్యం, వ్యవసాయం మరియు...
క్రీడలుహోమ్

నెదర్లాండ్స్ ను ఓడించి సూపర్ 8 కు భారత్

Satyam News
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై® భారత్ 17 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ...
ప్రత్యేకంహోమ్

బొత్సాకు హెరిటేజ్ లీగల్ నోటీసు

Satyam News
గత కొద్ది రోజులుగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసు పంపింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి సరఫరా టెండర్ పొందిన ఇండాపూర్...
తూర్పుగోదావరిహోమ్

మోడీ ప్రవర్తన తీరు దేశానికి అవమానకరం

Satyam News
అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ విధానాలకు...
సంపాదకీయంహోమ్

హెరిటేజ్ పై తప్పుడు సమాచారం ఇచ్చిన బొత్స

Satyam News
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిర్వహించిన ప్రెస్‌మీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ నెయ్యి పేరుతో ఒక చీజ్ ప్యాకెట్‌ను చూపించారని, ఇందాపూర్ అంశంపై తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు...
ప్రపంచంహోమ్

అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్న భారత్ కంపెనీలు

Satyam News
భారత్ కు చెందిన కంపెనీలు అంతర్జాతీయంగా ప్రముఖ స్థానాలలో కొనసాగుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ముందంజలో నిలిచే తదుపరి దిగ్గజ సంస్థ భారత్...
ఆంధ్రప్రదేశ్

బాలికను కిడ్నాప్ చేసిన వైకాపా కార్యకర్త

Satyam News
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో  మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన వైకాపా కార్యకర్త గోవర్ధన్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన జరిగింది. గత మూడు రోజుల క్రితం బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని...
మహబూబ్ నగర్హోమ్

మునిసిపల్ చైర్మన్ ఆర్యవైశ్య మహిళ ఎన్నిక

Satyam News
వనపర్తి మునిసిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్,  ఆర్యవైశ్య మహిళ మిడిదొడ్డి ఎస్ఎల్ఎన్ మాదవి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బిఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్లు ఎన్నికలో పాల్గొనలేదు. వారు కౌన్సిలర్ గా ప్రమాణం...
హైదరాబాద్హోమ్

భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ

Satyam News
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురము నకు చెందిన భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ – 2026 పురస్కారాల ప్రదానోత్సవ సభ ఈ నెల 19వ తేది...