Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్లో ఉన్న ఆయన ఎన్నికల సమయంలో...
కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పులపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20,000 ఎకరాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కొల్లేరు సరిహద్దుల హేతుబద్ధీకరణపై...
ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టిన ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన చంటి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్...
కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగుస్తున్నందున అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయా లేదా అనే అంశంపై ఉత్కంఠ చెలరేగింది. అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన కీలక చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ,...
మహాత్మా బసవేశ్వరుని 893వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రవీంద్ర భారతిలో నేడు జరిగిన బసవేశ్వరుని 893వ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో...
ప్రపంచం ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తున్నా.. జనాలు పాత పద్దతులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పంటలు, వంటల విషయంలో సంప్రదాయ విధానాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన...
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరెంటుని నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే యూనిట్...
ఎక్కువ చదువుకున్న వారే “డిజిటల్ అరెస్ట్” మోసాలకు గురి అవుతున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక వృద్ధ మహిళ తన పదవీ విరమణ ప్రయోజనాలన్నింటినీ కోల్పోయిన ఘటనను...
జపాన్ ఈశాన్య తీర ప్రాంతాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. జపాన్ ఉత్తర-తూర్పు తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీర ప్రాంతాలకు...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు, మాజీ ఎంపీ...