Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం...
రాయలసీమ పాలెగాళ్ల చరిత్రలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒక చీకటి అధ్యాయం ఉంది. ఆనాడు పగవాడిని దెబ్బతీయడానికి ప్రత్యర్థి పొలాల్లోకి చొరబడి, రాత్రికి రాత్రే పంటను తగలబెట్టడం, ఏళ్ళ తరబడి పెంచిన తోటలను నరకడం, బావుల్లో...
రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ...
గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ, భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్గా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ఈటీ...
కూటమి ప్రభుత్వం డగ్ర్స్పై తలపెట్టిన యుద్ధం రాష్ట్రాన్ని, యువతను మంచి దారిలో నడిపిస్తోందని రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. గత 19 నెలల కాలంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు, ఈగల్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ ని మరొక్కమారు చితక్కొట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కు ఆయన కొడుకు కేటీఆర్ కు ఊపిరి ఆడకుండా చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తనకు...
వనపర్తి మునిసిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు లభించాయి. కాని చైర్మన్ పదవి కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రతిపక్షాల వారు ప్లాన్ వేసి...
తెలంగాణలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే విజయమని, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన...
హెరిటేజ్ ఫుడ్స్పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి. కుటుంబరావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటూ జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని స్పష్టంగా...