ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)–2002 కింద దర్యాప్తు చేపట్టి రూ.441.63 కోట్ల...
లొంగిపోతే తప్ప ఇరాన్ తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠినంగా హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా...
తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించారు. గత నెల ఫిబ్రవరి 6న ఆయన ఇన్ఛార్జ్ ఈఓగా బాధ్యతలు చేపట్టగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పూర్తి స్థాయి...
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలోమహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా “ఓపెన్ హౌస్” కార్యక్రమాన్ని ఏఎస్పీ సౌమ్యలత శుక్రవారం ప్రారంభించారు. ఈ ఓపెన్ హౌస్ లో పోలీస్ శాఖ వినియోగిస్తున్న వెపన్స్ ,వాటి ఉపయోగం,పనితీరును ప్రదర్శించారు....
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలోని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి జరిపిన నేపధ్యంలో కొన్ని మధ్యప్రాచ్య దేశాల గగనతలం మూసివేయబడడంతో అనేక విమానాలు...
ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్ ను అధిగమించవచ్చని విజయనగరం జిల్లా ఏఎస్పీ సౌమ్యలత అన్నారు. అంతర్జాతీయ మహిళా సాధికారత వారోత్సవాల్లో సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో మహిళా...
కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే ఈ నిర్ణయం...
ఇరాన్ పై యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమైంది. తన భూభాగం సరిహద్దులోకి ఆయుధాలు తరలిస్తోంది. భారీ ఎత్తున మిలిటరీ ఇరాన్ సరిహద్దులకు కదిలిపోతుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాన్ థార్ కూడా ధృవీకరించారు....
ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడిన ఆయన, 13...