Tag : #BreakingNews

చిత్తూరుహోమ్

తిరుమలలో ఒక్క సారిగా భారీ వర్షం

Satyam News
తిరుమల లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు సాయంత్రానికి కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఆకస్మికంగా...
ప్రకాశంహోమ్

ఎండలతో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు

Satyam News
రాష్ట్రంలో 49 డిగ్రీల ఉష్టోగ్ర‌త‌లు వ‌ర‌కు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో, విద్యుత్ వినియోగం కూడా పెరిగింద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. అత్య‌ధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్ మిష‌న్ లైన్లు దెబ్బ‌తిన‌డం,  ట్రాన్స్...
హైదరాబాద్హోమ్

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

Satyam News
నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) , బీహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీ (BJSAC) కార్యదర్శి అయిన పసునూరి నరహరి @ విశ్వనాథ్ @ సలై దా తెలంగాణ DGP ...
పశ్చిమగోదావరిహోమ్

విద్యుత్ సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి సిద్ధం

Satyam News
ఏలూరు జిల్లాలో ప్రస్తుత వేసవి వల్ల పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని , ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా...
ముఖ్యంశాలుహోమ్

జమాత్-ఎ-ఇస్లామీ సంస్థ పై ఎన్ ఐఏ దాడులు

Satyam News
నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ సంస్థకు సంబంధించిన ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం జమ్మూ కాశ్మీర్‌లో కీలక సోదాలు నిర్వహించింది. శ్రీనగర్‌, షోపియన్ జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పలు...
జాతీయంహోమ్

అసోమ్ రాష్ట్రంలో ఇక ఉమ్మడి పౌరసత్వ బిల్లు

Satyam News
అసోమ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలుకు కీలక అడుగు వేస్తూ “యూనిఫాం సివిల్ కోడ్ అసోమ్ –2026” బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున పార్లమెంటరీ వ్యవహారాల...
హైదరాబాద్హోమ్

రైతులపై కపట ప్రేమ ఆపి డీజిల్ రేట్లు తగ్గించండి

Satyam News
పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు, రైతుల నడ్డి విరుస్తూనే రైతులకు భరోసా ఇస్తామంటూ బీజేపీ చేపడుతున్న బస్సు యాత్రలు పూర్తిగా రాజకీయ డ్రామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. “రైతు...
రంగారెడ్డిహోమ్

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేపీ

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర నేడు పరిగిలో...
సంపాదకీయంహోమ్

ఏపీకి కేంద్రం కీలక ప్రాజెక్ట్‌… దేశానికే కీలకం…!!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలో ఏకంగా రూ. 30,000 కోట్ల భారీ వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అధికారికంగా వెల్లడించారు. మే...
ముఖ్యంశాలుహోమ్

తిరుమల కిట కిట.. జగన్‌ కట కట..!!

Satyam News
తిరుమల గిరులు భక్తులతో పోటెత్తుతున్నాయి. ఏడు కొండలు గోవింద నామస్మరణతో హోరెత్తుతున్నాయి. మండే ఎండలను లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో.. మే...