Tag : #IndiaNews

కరీంనగర్హోమ్

సిరిసిల్ల వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన కేటీఆర్

Satyam News
సిరిసిల్ల నియోజకవర్గంలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నెల రోజులుగా వడ్లు...
జాతీయంహోమ్

డిజిటల్ అరెస్టు మోసాలకు రూ.54 వేల కోట్లు హాంఫట్

Satyam News
ఎక్కువ చదువుకున్న వారే “డిజిటల్ అరెస్ట్” మోసాలకు గురి అవుతున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక వృద్ధ మహిళ తన పదవీ విరమణ ప్రయోజనాలన్నింటినీ కోల్పోయిన ఘటనను...
ప్రత్యేకంహోమ్

రాహుల్ గాంధీకి షాక్: పౌరసత్వంపై విచారణ

Satyam News
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కి అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆరోపణలపై దర్యాప్తు జరపాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా...
జాతీయంహోమ్

డీలిమిటేషన్ అర్ధం లేని చర్య

Satyam News
నియోజకవర్గాల పునర్విభజన అర్ధం లేని చర్య అని కాంగ్రెస్ ఎంపి శశిధరూర్ అన్నారు. జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించిన తమిళనాడు, కేరళ వంటి దక్షిణ రాష్ట్రాలు ఈ ప్రక్రియలో అన్యాయానికి గురవుతాయని ఆయన...
జాతీయంహోమ్

జమ్మూ కాశ్మీర్ లో కనిపించిన భూమి

Satyam News
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున వరుస భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున 4:32 గంటల ప్రాంతంలో మొదటిసారి...
ప్రత్యేకంహోమ్

క్వాంటం డీప్ టెక్ లో అజేయ శక్తిగా అమరావతి

Satyam News
నవశకం సాంకేతికత క్వాంటం టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా అమరావతి ఎదుగుతోంది. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకుని దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా రూపు దిద్దుకుంటోంది. క్వాంటం టెక్నాలజీలో పరిశోధనలు, ఆవిష్కరణల...
జాతీయంహోమ్

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

Satyam News
ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్...
జాతీయంహోమ్

గాల్లోనే పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్

Satyam News
ఝార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 23న చాత్రా జిల్లా కాసియాటు గ్రామం సమీపంలో కూలిపోయిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం ఏడు మంది ప్రాణాలు...
ప్రత్యేకంహోమ్

#GoodNews: హోర్మోజ్ జల సంధి దాటిన భారత్ ఎల్పీజీ నౌక

Satyam News
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారతదేశానికి ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతోంది. భారత జెండా కలిగిన ఎల్‌పీజీ క్యారియర్ “గ్రీన్ సాన్వి” హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. మరికొన్ని నౌకలు గ్రీన్ ఆశా,...
ముఖ్యంశాలుహోమ్

IDFC First Bankలో భారీ కుంభకోణం

Satyam News
IDFC First Bank లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.116 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం జరిగినట్లు తేలడంతో చండీగఢ్ పోలీసులు బుధవారం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్...