Tag : #IndiaNews

జాతీయంహోమ్

నీట్ విద్యార్ధుల కోసం రైతులు రావాలి: కాక్రోచ్

Satyam News
పోలీసుల నిషేధం ఖాతరు చేయకుండా కాక్రోచ్ జనతా పార్టీ రెండో రోజు కూడా నిరసన దీక్షలు కొనసాగించింది. న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. పరీక్షల నిర్వహణలో...
జాతీయంహోమ్

సైనికాధికారి భార్యపై కన్నేసిన దుర్మార్గులు

Satyam News
మహారాష్ట్రలోని నాగపూర్ లో ఓ భారత వైమానిక దళ అధికారికి చెందిన కుటుంబం పై జరిగిన లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్న బాధిత...
జాతీయంహోమ్

చంద్రబాబు ప్రతిపాదనపై అమిత్ షా స్పందన ఏమిటి?

Satyam News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షాల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. లోక్ సభ స్థానాలను జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రం నుంచి 50 శాతం పెంచే...
ప్రత్యేకంహోమ్

భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం

Satyam News
భారత్ తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశలో మరో విజయం సాధించింది. భారతదేశ వాయు రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దీర్ఘ శ్రేణి...
ప్రత్యేకంహోమ్

మరో సారి వంట గ్యాస్ ధర భారీగా పెంపు

Satyam News
దేశంలో సామాన్యుడిపై మరోసారి నిత్యావసరాల భారం పడింది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం, పశ్చిమాసియా (యుఎస్-ఇరాన్) యుద్ధ వాతావరణం కారణంగా దేశీయ వంటగ్యాస్ (ఎల్పీజీ) ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. గృహ అవసరాలకు...
ప్రత్యేకంహోమ్

దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసన

Satyam News
‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఈ నిరసన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్...
హైదరాబాద్హోమ్

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు

Satyam News
తెలంగాణ ఈగిల్ ఫోర్స్ అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు అధిక THC శాతం కలిగిన ప్రీమియం హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా కార్యకలాపాలను వెలికితీసింది....
ప్రత్యేకంహోమ్

మమత మేనల్లుడికి ఈడీ మరో సారి సమన్లు

Satyam News
పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. పార్టీలో ఒక వైపు చీలికతో రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరో వైపు అవినీతి ఆరోపణలలో విచారణ వేగవంతం...
ముఖ్యంశాలుహోమ్

బంగారం నిల్వలను భారత్ అమ్మేసిందా…?

Satyam News
రిజర్వు బ్యాంకు తన వద్దనున్న బంగారం నిల్వలను అమ్మేసిందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు పలు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. భారత విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు రిజర్వు బ్యాంకు 12 బిలియన్ డాలర్ల విలువైన...
ప్రత్యేకంహోమ్

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం: 21 మంది మృతి

Satyam News
న్యూఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 21 మంది మరణించారు. మాలవీయ నగర్‌లో బుధవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది మృతి చెందగా, వారిలో 10 మంది...