Month : August 2026

వరంగల్హోమ్

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: డీజీపీ సీవీ ఆనంద్

Satyam News
మారుతున్న భద్రతా సవాళ్లకు అనుగుణంగా బెటాలియన్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.  ములుగులోని 5వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌ను సందర్శించిన ఆయన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు....
ప్రత్యేకంహోమ్

జార్ఖండ్ లాఠీ చార్జీపై పార్లమెంటు వద్ద ఇండియా నిరసన

Satyam News
జార్ఖండ్ లో పేపర్ లీక్ నిరసనలపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద నిరసనలు చేపట్టారు. పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ‘మకర్ ద్వార్’...
హైదరాబాద్హోమ్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు పొడిగింపు

Satyam News
హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర...
ప్రత్యేకంహోమ్

చైనాలో యువత ఏడుస్తోంది… ఎందుకో తెలుసా?

Satyam News
చైనాలో యువతీయువకులు ఏడుస్తున్నారు. అందరూ కాదు …. చాలా మంది. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వర్చువల్ గా సహచరులు అందించే సేవలను అందించడంపై కొత్త నిబంధనలు...
ప్రత్యేకంహోమ్

అమిత్ షా సమాధానం చెప్పాల్సిందే: విపక్షాల పట్టు

Satyam News
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నిరసనకారులపై పోలీసుల దాడి ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలు, జవాబుదారీతనంపై డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ఈ అంశంపై స్పందించనున్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి.....
హైదరాబాద్హోమ్

మెడికో ప్రియాంక భౌతికకాయానికి మంత్రి నివాళి

Satyam News
రాజమండ్రిలో జరిగిన ఒక దారుణ సంఘటనలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన మెడికో ప్రియాంక భౌతిక కాయానికి మంత్రి వాకిటి శ్రీహరి నివాళి అర్పించారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో మెడికో...
ఆధ్యాత్మికంహోమ్

మూడవ రోజు కొనసాగుతున్న సప్తాహ భజన

Satyam News
సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తాహ భజన నిర్విఘ్నంగా సాగుతున్నది. సోమవారం నాడు మూడవ...
విశాఖపట్నంహోమ్

కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు

Satyam News
విశాఖపట్నం జిల్లాలో రహదారి సౌకర్యం కోసం ఆదివాసులు చేపట్టిన వినూత్న నిరసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న ఆదివారం రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని...
సంపాదకీయంహోమ్

కేరళ రాష్ట్రం పేరును ఎందుకు మారుస్తున్నారో తెలుసా?

Satyam News
కేరళ అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మలయాళ భాషలో రాష్ట్రం పేరును ‘కేరళం’గా పిలుస్తుండటంతో, రాజ్యాంగంలోని ప్రథమ షెడ్యూల్‌లో ఉన్న ‘Kerala’ పేరును ‘Keralam’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది....
హైదరాబాద్హోమ్

ఘనంగా గౌలిపుర మహంకాళి అమ్మవారి బోనాల వేడుక

Satyam News
హైదరాబాద్ గౌలిపుర మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య,యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక...