సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: డీజీపీ సీవీ ఆనంద్
మారుతున్న భద్రతా సవాళ్లకు అనుగుణంగా బెటాలియన్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ములుగులోని 5వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ను సందర్శించిన ఆయన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు....
