Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఈ సినిమా కన్నడ వెర్షన్ టీజర్ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా...
అల్లరి నరేష్ హీరోగా నటించిన ” ఉగ్రం”సినిమాలో ఎస్ఐ ఇంటికే వచ్చి భార్య ముందే అర్డనగ్నంగా గంజాయి సేవించిన కుర్రాడు ప్రవర్తించినట్టుగ అచ్చం అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో ఈ నెల 11వ తేదీన...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సముదాయాల్లో ఆగమ శాస్త్ర సంప్రదాయాలను కచ్చితంగా అమలు చేయాలని, భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ పరిషత్ డిమాండ్...
హైదరాబాద్లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కీలక పోక్సో (POCSO) కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్...
గృహప్రవేశ వేడుకలో ఫోటోదిగుతుండగా గుండెపోటుతో మహిళ కుప్పకూలిన సంఘటన ఖమ్మం లో చోటుచేసుకున్నది. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత ఆమె బంధువులకు చెందిన ఓ గృహప్రవేశ వేడుకకు వెళ్ళింది....
ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని సోమవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా Department of Economics & Department of Commerce. ఆధ్వర్యములో వినియోగదారుల హక్కులు, మరియు...
తెలంగాణ సాహిత్య లోకంలో చిరపరిచితమైన పేరు, ప్రఖ్యాత కవి మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది....
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని కీలకమైన ఫుజైరా ఓడరేవుపై డ్రోన్ దాడి జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో ఓడరేవులోని పెట్రోలియం పారిశ్రామిక జోన్లోని...
శాసనసభ ప్రాంగణంలో.. తెలంగాణ జాతి గౌరవం, నిరంతర స్పూర్తికి నిలువెత్తు ప్రతిబింబంగా, అస్తిత్వం, సంస్కృతికి ప్రతిరూపమైన శక్తి స్వరూపిణి “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఎ....
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శాఖమూరులో ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహం ఇది....