Category : ప్రత్యేకం

ప్రత్యేకంహోమ్

ఓటరు జాబితా సవరణకు సుప్రీంకోర్టు సపోర్టు

Satyam News
భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన (SIR) అత్యంత కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ...
ప్రత్యేకంహోమ్

వైఎస్ గుట్టు బయటపెట్టిన వైసీపీ ప్రధాన కార్యదర్శి

Satyam News
జగన్‌ చెప్పిన ఒక్క అబద్దంతో.. మరుగున పడిపోయిన ఎన్నో నిజాలు బయటకొస్తున్నాయి. వైఎస్ కుటుంబం రక్త చరిత్ర ఎంత దారుణమైనదో ప్రస్తుతం జగన్‌ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లే వివరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి...
ప్రత్యేకంహోమ్

‘ఆత్మరక్షణ’ పేరుతో మళ్లీ అమెరికా దాడులు

Satyam News
ఒక వైపు శాంతివచనాలు పలుకుతూనే అమెరికా సైన్యం ఇరాన్ పై పాశవిక దాడులు కొనసాగిస్తున్నది. ఆత్మరక్షణ పేరుతో అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లో దారుణమైన దాడులు చేసింది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్ర మైన్లు...
ప్రత్యేకంహోమ్

నటి ట్విషా శర్మ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు

Satyam News
మాజీ మోడల్‌, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ నిందితులను కాపాడుతోందన్న ప్రచారం తమను బాధించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ...
ప్రత్యేకంహోమ్

హత్యలే రాజకీయం గా ఎదిగిన వైఎస్ కుటుంబం

Satyam News
హత్య రాజకీయాలకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు తమ రాజకీయ ఎదుగుదలల్లో ఎందరో అమాయకులు...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

Satyam News
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలను ముగించే దిశగా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే శుభవార్త వింటారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. జరుగుతున్న యుద్ధం ముగించే దిశగా ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి...
ప్రత్యేకంహోమ్

కేంద్రంలో ఏపీ గళం:రాజ్యసభలో పెరగనున్న టీడీపీ బలం

Satyam News
దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. 10 రాష్ట్రాల పరిధిలో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నట్లు EC...
ప్రత్యేకంహోమ్

చకచకా 22ఎ నిషేధిత జాబితా భూములకు విముక్తి

Satyam News
గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో భూ బకాసురులు.. రైతులు, భూ యజమానులు, పేదల భూములను అడ్డగోలుగా దోచుకున్నారు. ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు. రీ సర్వే పేరుతో రైతులకు...
ప్రత్యేకంహోమ్

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Satyam News
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే మీడియా కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. బాధిత మహిళను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని...
ప్రత్యేకంహోమ్

రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం

Satyam News
రాయలసీమ ప్రాంత అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న శాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దూర‌దృష్టి పాలనతో ఎన్నో...