Category : జాతీయం

జాతీయంహోమ్

భారత్ పరువు తీసిన గాల్గోటియాస్ యూనివర్సిటీ

Satyam News
న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా గల్గోటియాస్ యూనివర్సిటీ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. చైనాకు చెందిన ఒక రోబోటిక్ డాగ్‌ను తమ స్వంత ఆవిష్కరణగా ప్రదర్శించిందనే ఆరోపణలు రావడంతో...
జాతీయంహోమ్

న్యూస్‌క్లిక్‌పై ఈడీ కొరడా.. రూ 184 కోట్ల జరిమానా

Satyam News
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో ప్రముఖ ఆన్‌లైన్ వార్తా పోర్టల్ న్యూస్‌క్లిక్ (NewsClick) దాని డైరెక్టర్ ప్రబీర్ పుర్కాయస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ నిధుల...
జాతీయంహోమ్

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు

Satyam News
ముస్లిం రిజర్వేషన్లను మహారాష్ట్ర రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్రలో ముస్లింలకు విద్యా ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నది. ఇకపై మహారాష్ట్రలో విద్య ఉద్యోగాలలో ముస్లింలకు మహారాష్ట్రలో రిజర్వేషన్లు ఉండవు. ఈ...
జాతీయంహోమ్

సామాన్యుడి కోసం ఏఐ… అదే మన సూత్రం

Satyam News
దేశ రాజధానిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026 ప్రారంభమైంది. గ్లోబల్ సౌత్‌లో ఈ స్థాయిలో కృత్రిమ మేధస్సు (AI)పై జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సుగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ప్రధాని...
జాతీయంహోమ్

అనుకూల తీర్పు రావాలంటే లంచం?

Satyam News
అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వాలని ఓ సీనియర్ న్యాయవాది పిటిషనర్ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదు న్యాయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ ఫిర్యాదును...
జాతీయంహోమ్

పసికందును అమ్మిన తల్లి అరెస్టు

Satyam News
రెండు రోజుల పసికందును కన్న తల్లి వేరేవారికి అమ్మేసిన దారుణమైన ఘటన ఇది. ఈ ఘటన పంజాబ్‌లోని లూధియానాలో జరిగింది. లూధియానాలోని నీలా ఝండా రోడ్ పరిసరాల్లోని ఒక పార్కులో ఒక మహిళ శిశువును...
జాతీయంహోమ్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా భారతదేశం

Satyam News
గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ, భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ఈటీ...
జాతీయంహోమ్

భారత్ రక్షణ రంగంలో మరో కీలక అడుగు

Satyam News
రక్షణ రంగంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. భవిష్యత్ యుద్ధవిమానాల కోసం 120 కిలోన్యూటన్ తరగతి కాంబాట్ జెట్ ఇంజిన్ కోర్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారతదేశంతో కలిసి పనిచేసేందుకు రోల్స్ రాయిస్...
జాతీయంహోమ్

మహిళా అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన జర్నలిస్టులు

Satyam News
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక మహిళా అధికారి ఇంట్లో రహస్య కెమెరాలు పెట్టి, ఆమె ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు నకిలీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.మహమ్మద్ బాలేకుంద్రి,...
జాతీయంహోమ్

లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

Satyam News
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. సభ వ్యవహారాలను నిర్వహించడంలో స్పీకర్ బహిరంగంగా పక్షపాత వైఖరి అవలంబించారని, రాజ్యాంగబద్ధమైన ఈ పదవిని దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ ఎంపీలపై...