Tag : #APPolitics

సంపాదకీయంహోమ్

వైకాపా తీరు వల్ల మండలి చైర్మన్‌పై పెరిగిన ఒత్తిడి!

Satyam News
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షుడి మతంపై వివాదం మొదలైంది. “ప్రశ్నించడానికి మీరెవరు?” అని మండలి అధ్యక్షుడు మోషేన్ రాజు నిలదీయడం, మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది. అయినా వైకాపా ఎమ్మెల్సీలు...
కృష్ణహోమ్

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News
గుడివాడలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడ టిడిపి కార్యాలయంలో అంగన్వాడీ సమస్యలపై ఏర్పాటు చేసిన...
చిత్తూరుహోమ్

బి.ఆర్.నాయుడుపై డీప్ ఫేక్ కుట్ర: మదనపల్లిలో కేసు నమోదు

Satyam News
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బి.ఆర్. నాయుడును లక్ష్యంగా చేసుకుని సాగుతున్న డిజిటల్ కుట్ర సంచలనం సృష్టిస్తోంది. అత్యాధునిక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను ఉపయోగించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా ‘డీప్...
ప్రత్యేకంహోమ్

భూమన కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బి ఆర్ నాయుడు

Satyam News
తనపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బి.ఆర్. నాయుడు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై నీచాతి నీచంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, తన...
విశాఖపట్నంహోమ్

ఇరిగేషన్ ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలం

Satyam News
విజయనగరం జిల్లాలో మీడియం  ఇరిగేషన్ ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేసి తానే ప్రారంభించిన ఘనతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాధించారని ఎం.ఎల్.ఏ  కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. చీపురుపల్లి మండలం రావివలస లో ...
కృష్ణహోమ్

సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన...
విజయనగరంహోమ్

2047 కాదు…2037 కే స్వ‌ర్ణాంద్ర దిశ‌గా అడుగులు

Satyam News
2047 కాదు…2037 కే స్వ‌ర్ణాంద్ర దిశ‌గాఏపీ అడుగులు వేస్తోంద‌ని సీఎం చంద్ర‌బాబు శ‌నివారం ఉద్ఘాటించారు. కాగా స్వర్ణాంధ్ర  సాధన లో భాగంగా  జిల్లాలో 15 శాతం వృద్ధి రేటును సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించడం...
విజయనగరంహోమ్

మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య‌గ‌న‌రం జిల్లా కు సీఎం

Satyam News
సీఎం చంద్ర‌బాబు రెండోసారి విజ‌య‌న‌గ‌రం జిల్లాకు అందునా ఎన్టీఆర్ భ‌రోసా ఫించ‌న్ల పంపిణీ కి రానున్నారు..ఆ పై చేయ‌నున్నారు.తొలుగు రాష్ట్ ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి  కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ నియోజ‌క వ‌ర్గ‌మైన గ‌జ‌ప‌తిన‌గ‌రంకు రాగా ఈ...
సంపాదకీయంహోమ్

రాయల సీమ ద్రోహి ఎవరో తేల్చేసిన మంత్రి నిమ్మల

Satyam News
శాసనమండలి సాక్షిగా రాయలసీమ ప్రాజెక్టులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తుత్తునియలు చేశారు. ఆధారాలు, జీవో నంబర్లు, కోర్టు ఉత్తర్వులనే ఆయుధాలుగా చేసుకుని వైసీపీ సభ్యుల విమర్శలకు ధీటైన కౌంటర్...
కృష్ణహోమ్

గ్రూప్-1 ఆఫీసర్స్‌ మెడకు వైసీపీ పాపం..110 మందిపై బదిలీ వేటు.!

Satyam News
వైసీపీ హయాంలో గ్రూప్-1 నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో, ఆ అధికారులందరినీ కీలక పోస్టుల నుంచి ప్రభుత్వం తొలగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లుగా పని చేస్తున్న వారిని...