గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం విజయనగరం కు వచ్చారు. నగరంలో ఎత్తు బ్రిడ్జి డౌన్ లో సాలూరు వెళ్లే రహదారి ఉన్న అశోక్ బంగ్లా వచ్చారు. ఈ మేరకు ఏఆర్ సిబ్బంది...
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఢిల్లీ జరుగుతున్న AI సమ్మిట్ లో చేసిన ప్రస్తావన ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన ప్రకటించిన అంశం సాంకేతిక పరంగా అత్యంత కీలకమైనది. “ఈ ఎదుగుదల వెనుక మనకున్న...
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలను టూరిజం కేంద్రంగా మార్చేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తిరుమల లో ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక ప్రవాస సౌదా పేరిట ఉన్న ఆధునిక భవనాలన్నింటినీ నిర్వహించేందుకుగాను...
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో ప్రముఖ ఆన్లైన్ వార్తా పోర్టల్ న్యూస్క్లిక్ (NewsClick) దాని డైరెక్టర్ ప్రబీర్ పుర్కాయస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ నిధుల...
గత కొద్ది రోజులుగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసు పంపింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి సరఫరా టెండర్ పొందిన ఇండాపూర్...
అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ విధానాలకు...
భారత్ కు చెందిన కంపెనీలు అంతర్జాతీయంగా ప్రముఖ స్థానాలలో కొనసాగుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ముందంజలో నిలిచే తదుపరి దిగ్గజ సంస్థ భారత్...
వనపర్తి మునిసిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్, ఆర్యవైశ్య మహిళ మిడిదొడ్డి ఎస్ఎల్ఎన్ మాదవి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బిఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్లు ఎన్నికలో పాల్గొనలేదు. వారు కౌన్సిలర్ గా ప్రమాణం...
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి...
విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ప్రముఖ సినీ నటుడు, మోహన్బాబు యూనివర్సిటీ చాన్స్లర్ మంచు మోహన్బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన దాఖలు...