Tag : #SatyamNews

తూర్పుగోదావరిహోమ్

గోదావరి వరదతో మునిగిపోతున్న కోనసీమ లంక గ్రామాలు

Satyam News
వరద ఉద్ధృతి కారణంగా కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాల్లోకి గోదావరి నీరు వేగంగా ప్రవహిస్తున్నది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ముమ్మిడివరం...
ప్రపంచంహోమ్

దాడులు ఆపుతా.. హోర్మోజ్ జలసంధి తెరవండి

Satyam News
ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధంలో నేడు ఒక కీలక మలుపు చోటు చేసుకున్నది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఐదు నెలల యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు

Satyam News
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ ఏడాది హిందూ పంచాంగం ప్రకారం అధిక మాసం రావడంతో భక్తులకు రెండు బ్రహ్మోత్సవాలను...
సినిమాహోమ్

విజయ్ జన నాయకన్ చిత్రానికి మళ్లీ అడ్డంకులు

Satyam News
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయకన్ సినిమాకు కర్నాటకలో తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. కావేరీ జలాలకు సంబంధించి కర్నాటకకు అన్యాయం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి సినిమా ఆడటానికి వీల్లేదని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు....
ప్రత్యేకంహోమ్

విదేశీ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్

Satyam News
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గండి కొడుతున్నారు. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోపే ప్రతిపాదనను...
జాతీయంహోమ్

కాక్రోచ్ లకు హిట్ కొడుతున్న మోడీ

Satyam News
నీట్ ప్రశ్నాపత్రం పేరుతో ప్రధాని నరేంద్రమోడీపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కాక్రోచ్ లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రుచికా సింగ్‌ అనే యువతిపై కేసు నమోదు అయింది. 25 ఏళ్ల రుచికా...
హైదరాబాద్హోమ్

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పోస్టులు, రీల్స్ ప్రచారం చేశారనే ఆరోపణలపై పలువురు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులతో పాటు మెటా ఇండియా అధిపతిపై...
ప్రపంచంహోమ్

ఇజ్రాయిల్‌కు భారత్ నుంచి ఆయుధాల సరఫరా?

Satyam News
గత కొద్ది నెలలుగా ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా హోర్మోజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బంది పడ్డ విషయం కూడా తెలిసిందే....
ముఖ్యంశాలుహోమ్

ప్లేటు ఫిరాయించిన సోనం వాంగ్ చుక్

Satyam News
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టి ఇంటికి వెళ్లిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అకస్మాత్తుగా బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన...
ప్రత్యేకంహోమ్

ఆందోళనలతో అల్లకల్లోలంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్

Satyam News
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మళ్లీ మన సొంతం అవుతుందా? ఈ ప్రశ్నకు ఆశాజనకమైన సమాధానం వస్తున్నది. ఎందుకంటే గత కొన్ని వారాలుగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK/పాకిస్థాన్ పరిపాలనలోని కాశ్మీర్)లో బలమైన తిరుగుబాటు జరుగుతున్నది....