Month : February 2026

కడపహోమ్

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

Satyam News
కడప జిల్లా రాజంపేట పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ  సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్...
కడపహోమ్

లడ్డూ ఎఫెక్ట్…. గుడి సెట్టింగ్‌కి గుడ్‌ బై… ఈసారి కొత్త రూట్‌….!!

Satyam News
రాజకీయాల్లో టైమ్ అస్సలు బాలేనప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఆ దేవుడే. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. గత ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి.....
ప్రత్యేకంహోమ్

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News
ఏపీలో ఉద్యోగాల జాతరకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 157 శాఖల్లో ఖాళీల వివరాలను సిద్ధం చేశారు. మొత్తం 99 వేల ఉద్యోగాల నియామకానికి ప్రకటనలు విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది పర్వదినం...
ప్రపంచంహోమ్

ప్రియురాలి మోజులోనే ఎల్ మెన్చో హతం

Satyam News
ప్రియురాలి కోసం వెళ్లడం వల్లే మెక్సికో డ్రగ్స్ కింగ్ “ఎల్ మెన్చో” హతుడయ్యాడని తాజాగా వెల్లడి అయింది. “ఎల్ మెన్చో” తో ప్రేమ సంబంధం ఉన్న మహిళపై నిఘా పెట్టడం ద్వారా మెక్సికో సాయుధ...
ఖమ్మంహోమ్

ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్

Satyam News
ఖమ్మం నగర శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలగుమట్ల వినోబా నగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న పేదల ఇండ్లపై అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులను...
హైదరాబాద్హోమ్

హైదరాబాద్‌లో భక్తి వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి రథోత్సవం

Satyam News
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం దివ్యమంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు పుష్పాలతో, పతాకాలతో...
గుంటూరుహోమ్

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News
గుంటూరు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ (V&E) అధికారి D. సూర్య శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి...
సంపాదకీయంహోమ్

ఆంధ్రా పోలీసులు తప్పు చేశారా?… అసలేం జరిగింది?

Satyam News
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణంరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను CID కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన...
ముఖ్యంశాలుహోమ్

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News
మీరట్ లోని లిసాడీ గేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసులు...
ప్రత్యేకంహోమ్

అసదుద్దీన్ కు కీలక పదవి ఇచ్చిన బీజేపీ

Satyam News
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని ‘స్నేహ సంబంధాల వారధి’ గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్...