Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఈనెల 22 ఆదివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయిల్ ఫామ్...
మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లీం సోదరులు...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు తప్పడం లేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం, ఇప్పటికే అనేక కేసులతో సతమతమవుతున్న జగన్కు..తాజాగా ఆయన తల్లి విజయమ్మ విడుదల చేసిన బహిరంగ...
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మూడో వారంలోకి చేరుకున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతి రోజూ నుంచి విభిన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తోన్న సిఆర్డీఏ కమీషనర్ కన్నబాబును రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బదిలీ చేసింది. ఆయనతో పాటు మరి కొందరు ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. పాఠశాల విద్యాశాఖ...
కనీసం 60 శాతం సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలను ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్జెట్ వంటి విమానయాన సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ఆదాయంపై ప్రభావం పడుతుందని,...
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, శుక్రవారం ప్రీమియం (హై గ్రేడ్) పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచారు. అలాగే పరిశ్రమలకు సరఫరా చేసే బల్క్ డీజిల్ ధరను...
లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఒక విలేకరి మృత్యుఒడిలోకి వెళ్లి త్రుటిలో తప్పించుకున్న దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన RT (రష్యా టుడే) వార్తా సంస్థ జర్నలిస్ట్ స్టీవ్ స్వీనీ క్షేత్రస్థాయి నుంచి...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ.హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో...
కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధవిమానం F-35 Lightning II పై ఇరాన్ గురువారం దాడి చేసింది. దాడి చేయడమే కాకుండా విజయవంతంగా...