Author : Satyam News

3024 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
విశాఖపట్నంహోమ్

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

Satyam News
అప్పులబాధ తాళలేక స్క్రాప్ షాపు యజమాని రాగల ఆదినారాయణ (45) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు, ఎస్సై వెంకట రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా...
రంగారెడ్డిహోమ్

అందె మోహన్ కు చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే

Satyam News
బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ ముదిరాజ్ బిడ్డగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక హోదాను సంతరించుకున్న అందేమోహన్ కు కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ చైర్మన్ పదవిని కట్ట...
ముఖ్యంశాలుహోమ్

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదివారం ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఆయన...
రంగారెడ్డిహోమ్

కీసర గుట్ట పై శివ రాత్రి సందడి

Satyam News
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజనసంద్రమైంది. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓం నమశ్శివాయ...
గుంటూరుహోమ్

చేదుకో కోటయ్య…. కిటకిటలాడుతున్న కోటప్పకొండ

Satyam News
పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రమైన బిందె తీర్థంతో అర్చకులు స్వామివారికి తొలి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడంతో వేడుకలు మొదలయ్యాయి. పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి...
కడపహోమ్

రాయచోటి లో పోలీసు కవాతు

Satyam News
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో పోలీసు యంత్రాంగం భారీ కవాతు (మార్చ్ పాస్ట్) నిర్వహించింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం మరియు శాంతిభద్రతల పరిరక్షణపై భరోసా...
ఆధ్యాత్మికంహోమ్

భక్తులతో పోటెత్తిన మృత్యుంజయ కుంట

Satyam News
కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో వెలసిన సర్వమంగళ దేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ...
క్రీడలుహోమ్

భారత్ పాక్ టీ 20 నేడే: ఎవరు గెలుస్తారో…

Satyam News
దాయాది దేశాల మ‌ధ్య నేడు కొలంబోలో జ‌ర‌గ‌బోతోన్న 20ట్వంటీ మ్యాచ్‌పై భారీ ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌హాశివ‌రాత్రి కావ‌డంతో పాటు, ఆదివారం కూడా క‌లిసిరావ‌డంతో ఈ మ్యాచ్‌పై ప్రేక్ష‌కులు మ‌రింత ఆస‌క్తిని చూపిస్తున్నారు. చాలా రోజుల...
సంపాదకీయంహోమ్

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News
సత్యం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందన్న సామెత, ప్రస్తుతం వైకాపా సోషల్ మీడియా వికృత పోకడలకు అద్దం పడుతోంది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తమ హయాంలో జరిగిన అపరాధాలను కప్పిపుచ్చుకోవడానికి,...
నిజామాబాద్హోమ్

పార్టీ పెడతానంటే కారు కూతలు కూస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు

Satyam News
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్...