Category : హోమ్

గుంటూరుహోమ్

మే 15 లోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి

Satyam News
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లోని నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుండే 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రవేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీని ఏపీ మెడికల్,...
జాతీయంహోమ్

జోధ్‌పూర్‌లో ఐసిస్ హ్యాండ్లర్ అరెస్ట్: ఏపీ పోలీసుల ఆపరేషన్

Satyam News
రాజస్థాన్‌లోని జోథ్ పూర్ నగరంలో భారీ యాంటీ-టెరర్ ఆపరేషన్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ISIS కు సంబంధం ఉన్న ఓ హ్యాండ్లర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా...
సినిమాహోమ్

బర్బరీకుడు ద సన్నాఫ్ ఘటోత్కచ మూవీ గ్రాండ్ ఓపెనింగ్

Satyam News
పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్ బ్యానర్ లపై టి. మల్లేశ్వరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ నిర్మాతలుగా శివఝాన్సీరేగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం బర్బరీకుడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా...
చిత్తూరుహోమ్

వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

Satyam News
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని  సావేరి సెమినార్ హాల్ లోఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఐ. వి లలిత్ కుమారి మార్గదర్శకత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. వి. జ్యోత్స్న కల్పనా (యూనిట్-9),...
మెదక్హోమ్

సీఎం రేవంత్ కు నర్సస్ అసోసియేషన్ కృతజ్ఞతలు

Satyam News
తెలంగాణ శాసనసభలో ఈ రోజు  తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) రద్దు బిల్లు ఆమోదం పొందడం ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ తెలిపింది. గత...
ఆధ్యాత్మికంహోమ్

ఒంటిమిట్టలో భక్తి వాతావరణంలో హరిధ్రా ఘటనం

Satyam News
కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పవిత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు మరియు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు శ్రీకారం...
హైదరాబాద్హోమ్

పెట్రోల్, డీజిల్ తో పాటు వంట గ్యాస్ కొరత లేదు

Satyam News
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద...
ప్రత్యేకంహోమ్

అమెరికా రాజీ యత్నాన్ని బూటకం అన్న ఇరాన్

Satyam News
యుద్ధం విరమించేందుకు అమెరికా చేసిన 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. అంతే కాకుండా ఈ ప్రతిపాదనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సైన్యంలోని ఖాతమ్ అల్ అన్ బియా సెంట్రల్...
ప్రపంచంహోమ్

ఒక వ్యక్తి స్వార్థం కోసమే ఈ యుద్ధం

Satyam News
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహు తన రాజకీయ మనుగడ కోసం సాగిస్తున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 కోట్ల మంది...
ప్రత్యేకంహోమ్

కువైట్ విమానాశ్రయం పై డ్రోన్ దాడి

Satyam News
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీ డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. విమానాశ్రయ ఆవరణలోని ఇంధన ట్యాంకును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని కువైట్...