Category : హోమ్

రంగారెడ్డిహోమ్

అనంతగిరిలో ‘సంఘటన్ సృజన్ అభియాన్’

Satyam News
వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లోని హరిత హోటల్‌లో ఈరోజు జరిగిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే...
ప్రత్యేకంహోమ్

దేవ దేవుడితో రాజకీయాలు చేస్తున్న బొత్స

Satyam News
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు, ఆ పార్టీ ఎమ్మెల్సీలకు రాజీనామా చేసే దమ్ము ఉందా? అని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు , డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ప్రశ్నించారు. హిందుత్వమన్నా, హిందువుల మనోభావాలన్నా వైకాపా...
ముఖ్యంశాలుహోమ్

చెప్పులు ధరించి శ్రీవారి ఫోటో…. బొత్స ప్లాన్‌ బూమరాంగ్‌… వైసీపీ సెల్ఫ్‌ గోల్….!!

Satyam News
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం మహాపచారం జరిగింది. ఇందాపూర్ డెయిరీ నెయ్యి అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టిన వైసీపీ సభ్యులు, శ్రీ వేంకటేశ్వరస్వామి ఫోటోలతో నిరసనకు దిగి సెల్ఫ్‌ గోల్ చేసుకున్నారు. సభలో దేవుడి ఫోటోలను...
ప్రత్యేకంహోమ్

రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం

Satyam News
ఏఐ  సదస్సు లో బాగంగా పీఎం మోడీని ఏఐసీసీ జాతీయ నేత రాహుల్ తీవ్రంగా విమర్శించడంపై బీజేపీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీని ఉత్తరాంధ్ర విజయనగరం లో బీజేపీ నేతలు...
విజయనగరంహోమ్

గంజాయి విక్ర‌యిస్తే ఏన్డీపీఎస్ చ‌ట్టం మేర‌కు జైలు

Satyam News
గంజాయి విక్ర‌యించినా, గంజాయితో ప‌ట్టుబ‌డినా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలు కు పంపుతామ‌ని విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ సీఐ ల‌క్ష్మ‌ణ్ రావు శనివారం హెచ్చ‌రించారు. ఈ మేర‌కు రూర‌ల్ కార్యాల‌యంలోనే గంట్యాడ‌,...
ప్రపంచంహోమ్

అమెరికా సుంకాల తగ్గింపు…ఎందుకో తెలుసా?

Satyam News
భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలు 18 శాతం నుంచి 10 శాతానికి తగ్గాయి. ఇదేదో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వరం అనుకునేరు…. కాదు… కాదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్...
సంపాదకీయంహోమ్

అవసరం లో ఉన్న వైసీపీ కార్యకర్త ను ఆదుకున్న మంత్రి లోకేష్

Satyam News
రాజకీయాల్లో జెండాలు వేరుండొచ్చు కానీ, ఆపదలో ఉన్నప్పుడు స్పందించే గుండె మాత్రం ఒక్కటే ఉండాలి. అందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఈ ఘటన. వైసీపీ వీరాభిమాని అయిన భాస్కర్ తన తండ్రి రోడ్డు ప్రమాదంలో...
ఖమ్మంహోమ్

బకాయిల కోసం ఎదురు చూసి కన్నుమూసిన రిటైర్డ్ ఎస్సై

Satyam News
ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటినా రావాల్సిన బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఏఆర్ ఎస్సై కె. మైసయ్య మృతిచెందారు. కుటుంబాన్ని...
ఆధ్యాత్మికంహోమ్

122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్‌’ గర్భ గుడి

Satyam News
ఒడిశాలోని 13వ శతాబ్దపు కోణార్క్‌ సూర్య దేవాలయ గర్భ గుడిలోకి త్వరలో భక్తులు ప్రవేశించే అవకాశం రానున్నది. ప్రస్తుతం ఆ స్థలం ఇసుకతో నిండి ఉంది. దాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. ఆలయం వెనుక ఉన్న...
వరంగల్హోమ్

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

Satyam News
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రూ.387.53కోట్లను శుక్రవారం విడుదల చేసింది. గత రెండు విడతలతో కలిపి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.1,034.42 కోట్ల నిధులు రాగా ఇంకా...