ఏపీకి కేంద్రం కీలక ప్రాజెక్ట్… దేశానికే కీలకం…!!
ఆంధ్రప్రదేశ్కు కేంద్రప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. ఏపీలో ఏకంగా రూ. 30,000 కోట్ల భారీ వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అధికారికంగా వెల్లడించారు. మే...
