Tag : #BreakingNews

జాతీయంహోమ్

SIR పై అనుమానాలు వ్యక్తం చేస్తూ 23 రాజకీయ పార్టీల లేఖ

Satyam News
SIR పై అనుమానాలు వ్యక్తం చేస్తూ 23 రాజకీయ పార్టీలు నేడు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కు ఒక లేఖ రాశాయి. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ, భారత ఎన్నికల...
ప్రపంచంహోమ్

జర్మనీలో కాల్పులు: ఐదు గురు మృతి

Satyam News
జర్మనీ ఉత్తర ప్రాంతంలోని స్టాడె పట్టణంలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి...
ముఖ్యంశాలుహోమ్

జాతీయ ఆరోగ్య వేదిక‌లో ‘సంజీవ‌ని’ పై చ‌ర్చ‌

Satyam News
రాష్ట్రంలో వ్యాధుల నివార‌ణ‌, నియంత్ర‌ణ దిశ‌గా గేమ్ ఛేంజ‌ర్ కానున్న ‘సంజీవ‌ని’ ప‌థ‌కం ఇత‌ర రాష్ట్రాల దృష్టిని ఆక‌ర్షించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంర‌క్ష‌ణ మండ‌లి స‌మావేశానికి హాజ‌రైన రాష్ట్రాల ఆరోగ్య శాఖా...
ప్రత్యేకంహోమ్

దంపతుల ఆత్మహత్య: అనాథగా 5 నెలల బిడ్డ

Satyam News
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను బలసాయి, పద్మగా...
ప్రపంచంహోమ్

తృటిలో తప్పిన భారీ విమాన ప్రమాదం

Satyam News
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిర్ న్యూజిలాండ్‌కు చెందిన ఎన్‌జెడ్‌-272 విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం, బలమైన ఈదురు గాలులు వీచడంతో ప్రమాదకర...
ప్రత్యేకంహోమ్

భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

Satyam News
భారత సైన్యానికి కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం జూన్ 30, 2026 మధ్యాహ్నం నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఆయన భారత సైన్యంలో ఉప...
జాతీయంహోమ్

ముంబైలో సామూహిక హత్యలకు భారీ కుట్ర?

Satyam News
ముంబైలో భారీ విషాదం తృటిలో తప్పింది. ముంబైలో జరిగిన మొహర్రం ఊరేగింపులో జరగడానికి సిద్ధంగా ఉన్న భారీ విషాదాన్ని పోలీసులు తృటిలో అడ్డుకున్నారు. ఊరేగింపులో పాల్గొన్న వారికి నొప్పి నివారణ మాత్రల పేరుతో విషపూరిత...
చిత్తూరుహోమ్

తిరుపతి మిస్సింగ్: గుంటూరు జిల్లాలో కనిపించిన మృతదేహం

Satyam News
తిరుపతి జిల్లాలో మిస్సింగ్ కేసుగా నమోదు అయిన ఒక మహిళ గుంటూరు జిల్లాలో మృతదేహంగా కనిపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మే 28న తిరుపతి జిల్లా గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్‌కు...
ప్రత్యేకంహోమ్

రిటైర్డ్ అధికారులకే పెద్ద పీట: మారని ఆనవాయితీ!

Satyam News
తెలంగాణలో ప్రభుత్వాలు మారినా, రిటైర్డ్ ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నతాధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించే సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన చీఫ్ సెక్రటరీలు (సీఎస్‌), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు...
ముఖ్యంశాలుహోమ్

బాక్సైట్ తవ్వకాలపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం

Satyam News
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టుల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జెడ్పీ...