Tag : #BreakingNews

ప్రపంచంహోమ్

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పై దాడి

Satyam News
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) పై క్షిపణి దాడి జరిగినట్లు వార్తలు వెలువడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు విమానాశ్రయానికి సమీపంలో పడటంతో...
జాతీయంహోమ్

నాగపూర్ లో పేలుడు: 15 మంది మృతి

Satyam News
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ పేలుడు సంభవించి పెను విషాదాన్ని నింపింది. నాగ్‌పూర్‌లోని ఎస్.బి.ఎల్ (SBL) ఎనర్జీకి చెందిన బి-20 ప్లాంట్‌లో జరిగిన ఈ శక్తివంతమైన పేలుడులో కనీసం 15 మంది...
చిత్తూరుహోమ్

టీటీడీ చైర్మన్ పై వైసీపీ డీప్ ఫేక్ ప్రచారం

Satyam News
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం డీప్ ఫేక్ సాంకేతికతతో అసభ్యకరమైన వీడియోలను సృష్టించి రాజకీయ వికృత క్రీడకు తెరలేపిందని పౌర సమాజం, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమల...
ప్రత్యేకంహోమ్

అయతొల్లా అలీ ఖమేనీ ని చంపేసిన అమెరికా

Satyam News
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలైన తస్నిమ్ మరియు ఫార్స్ ధృవీకరించాయి. ఈ అకస్మాత్తు పరిణామంతో మధ్యప్రాచ్యంలో...
విశాఖపట్నంహోమ్

ఇరిగేషన్ ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలం

Satyam News
విజయనగరం జిల్లాలో మీడియం  ఇరిగేషన్ ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేసి తానే ప్రారంభించిన ఘనతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాధించారని ఎం.ఎల్.ఏ  కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. చీపురుపల్లి మండలం రావివలస లో ...
కృష్ణహోమ్

సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన...
విజయనగరంహోమ్

2047 కాదు…2037 కే స్వ‌ర్ణాంద్ర దిశ‌గా అడుగులు

Satyam News
2047 కాదు…2037 కే స్వ‌ర్ణాంద్ర దిశ‌గాఏపీ అడుగులు వేస్తోంద‌ని సీఎం చంద్ర‌బాబు శ‌నివారం ఉద్ఘాటించారు. కాగా స్వర్ణాంధ్ర  సాధన లో భాగంగా  జిల్లాలో 15 శాతం వృద్ధి రేటును సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించడం...
కృష్ణహోమ్

కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి తీపికబురు

Satyam News
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ ఉగాది గిఫ్ట్ అందించేందుకు రెడీ అవుతోంది. ఉగాది రోజున పేదలకు ఇళ్లను పంపిణీ చేయనుందని తెలుస్తోంది. టిడ్కో ఇళ్ల కోసం లబ్దిదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి కల...
ప్రత్యేకంహోమ్

సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న దళపతి విజయ్

Satyam News
రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ ఎవరూ ఊహించని చిక్కుల్లో పడిపోయాడు. ఎందుకో తెలుసా? విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును...
విజయనగరంహోమ్

మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య‌గ‌న‌రం జిల్లా కు సీఎం

Satyam News
సీఎం చంద్ర‌బాబు రెండోసారి విజ‌య‌న‌గ‌రం జిల్లాకు అందునా ఎన్టీఆర్ భ‌రోసా ఫించ‌న్ల పంపిణీ కి రానున్నారు..ఆ పై చేయ‌నున్నారు.తొలుగు రాష్ట్ ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి  కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ నియోజ‌క వ‌ర్గ‌మైన గ‌జ‌ప‌తిన‌గ‌రంకు రాగా ఈ...