Tag : #IndiaNews

హైదరాబాద్హోమ్

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు

Satyam News
తెలంగాణ ఈగిల్ ఫోర్స్ అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు అధిక THC శాతం కలిగిన ప్రీమియం హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా కార్యకలాపాలను వెలికితీసింది....
ప్రత్యేకంహోమ్

మమత మేనల్లుడికి ఈడీ మరో సారి సమన్లు

Satyam News
పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. పార్టీలో ఒక వైపు చీలికతో రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరో వైపు అవినీతి ఆరోపణలలో విచారణ వేగవంతం...
ముఖ్యంశాలుహోమ్

బంగారం నిల్వలను భారత్ అమ్మేసిందా…?

Satyam News
రిజర్వు బ్యాంకు తన వద్దనున్న బంగారం నిల్వలను అమ్మేసిందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు పలు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. భారత విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు రిజర్వు బ్యాంకు 12 బిలియన్ డాలర్ల విలువైన...
ప్రత్యేకంహోమ్

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం: 21 మంది మృతి

Satyam News
న్యూఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 21 మంది మరణించారు. మాలవీయ నగర్‌లో బుధవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది మృతి చెందగా, వారిలో 10 మంది...
జాతీయంహోమ్

పినరయ్ విజయన్ ఇంటిపై ఈడీ దాడులు

Satyam News
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆయన కుమార్తె టీ. వీణకు సంబంధించిన ప్రదేశాల్లో ఇన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ బుధవారం ఉదయం సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన...
ప్రత్యేకంహోమ్

నటి ట్విషా శర్మ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు

Satyam News
మాజీ మోడల్‌, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ నిందితులను కాపాడుతోందన్న ప్రచారం తమను బాధించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ...
జాతీయంహోమ్

కాక్ రోజ్ జనతా పార్టీ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్?

Satyam News
కాక్‌రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అభిజీత్ దిప్కే మరో కొత్త వివాదం రేకెత్తించాడు. తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని అభిజీత్ దిప్కే ఆరోపించాడు. కొద్ది గంటల క్రితమే తన వ్యక్తిగత ఖాతాపై...
ముఖ్యంశాలుహోమ్

ఏపీలో ఈ హాస్పిటల్… దేశంలో ఎక్కడున్నా వైద్యం

Satyam News
ఆన్‌లైన్‌ వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే టాప్‌ పొజిటిషన్‌లో దూసుకుపోతోంది. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన నెక్ట్స్ జెన్.. ఈ-హాస్పిటల్ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ని రాష్ట్రంలో సమర్ధంగా వినియోగిస్తున్నారని ఎన్‌ఐసీ ప్రతినిధులు తెలిపారు. ఈ...
ప్రత్యేకంహోమ్

శభాష్ సువేందు: చికెన్ నెక్ ప్రాంతం కేంద్రానికి…

Satyam News
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్ లోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ అక్రమంగా వచ్చేందుకు వీలుగా ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని కేంద్ర...
ప్రపంచంహోమ్

యుఏఈ తో భారత్ కీలక ఇంధన ఒప్పందం

Satyam News
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో నేడు భారత్ అతిపెద్ద, కీలకమైన ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంధన, పెట్రోలియం రంగాల్లో కీలకమైన రెండు ప్రధాన ఒప్పందాలు భారత ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్...