Tag : #IndiaNews

కర్నూలుహోమ్

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ఉత్పత్తికి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్ర ఖనిజ...
జాతీయంహోమ్

అయోధ్య రామమందిర విరాళాల చోరీ: 150 మంది దొంగలు?

Satyam News
అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం ఆరోపణల కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 150 మంది అనుమానితులను గుర్తించిన అధికారులు,...
జాతీయంహోమ్

ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

Satyam News
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయింది. ఒక చోట కన్నా ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నందుకు బెంగళూరులోని 48వ అదనపు ప్రధాన మహానగర...
ప్రత్యేకంహోమ్

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News
లక్నోలో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అలీగంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటల్లో కనీసం 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ...
జాతీయంహోమ్

నీట్ విద్యార్ధుల కోసం రైతులు రావాలి: కాక్రోచ్

Satyam News
పోలీసుల నిషేధం ఖాతరు చేయకుండా కాక్రోచ్ జనతా పార్టీ రెండో రోజు కూడా నిరసన దీక్షలు కొనసాగించింది. న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. పరీక్షల నిర్వహణలో...
జాతీయంహోమ్

సైనికాధికారి భార్యపై కన్నేసిన దుర్మార్గులు

Satyam News
మహారాష్ట్రలోని నాగపూర్ లో ఓ భారత వైమానిక దళ అధికారికి చెందిన కుటుంబం పై జరిగిన లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్న బాధిత...
జాతీయంహోమ్

చంద్రబాబు ప్రతిపాదనపై అమిత్ షా స్పందన ఏమిటి?

Satyam News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షాల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. లోక్ సభ స్థానాలను జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రం నుంచి 50 శాతం పెంచే...
ప్రత్యేకంహోమ్

భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం

Satyam News
భారత్ తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశలో మరో విజయం సాధించింది. భారతదేశ వాయు రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దీర్ఘ శ్రేణి...
ప్రత్యేకంహోమ్

మరో సారి వంట గ్యాస్ ధర భారీగా పెంపు

Satyam News
దేశంలో సామాన్యుడిపై మరోసారి నిత్యావసరాల భారం పడింది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం, పశ్చిమాసియా (యుఎస్-ఇరాన్) యుద్ధ వాతావరణం కారణంగా దేశీయ వంటగ్యాస్ (ఎల్పీజీ) ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. గృహ అవసరాలకు...
ప్రత్యేకంహోమ్

దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసన

Satyam News
‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఈ నిరసన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్...