Tag : #TeluguNews

సినిమాహోమ్

‘పుష్ప’ కేసులో అల్లూ అర్జున్ కు నోటీసులు

Satyam News
సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లూ అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని...
సంపాదకీయంహోమ్

కరువు నేల నుంచి పరిశ్రమల హబ్‌గా అనంతపురం

Satyam News
ఒకప్పుడు దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన అనంతపురం.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకే ఇంజిన్‌గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడికి ఏకంగా రూ. 50,000 కోట్లకు పైగా...
కృష్ణహోమ్

ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌… పంచాయితీలకు పండగ

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16 ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు 16,627 కోట్ల రూపాయలను గ్రాంట్‌ రూపంలో మంజూరు చేసింది. ఇందులో బేసిక్‌ గ్రాంట్‌...
హైదరాబాద్హోమ్

తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు

Satyam News
రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహసీల్దార్ మరియు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,...
సంపాదకీయంహోమ్

వైసీపీ కుట్రలు….. స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై డర్టీ పాలిటిక్స్‌

Satyam News
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై వైసీపీ డర్టీ పాలిటిక్స్‌ ప్రారంభించింది. మృతుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయిన విషాద సమయంలోనూ.. ఉద్యోగ సంఘాల ముసుగులను రెచ్చగొట్టి.. గొడ్డలి పార్టీ శవ రాజకీయాలు చేస్తోంది. స్టీల్‌...
ప్రత్యేకంహోమ్

ఇన్‌స్టా పెద్దాయనకు చంద్రబాబు భరోసా….. సిద్దాంతంలో ఇంటరెస్టింగ్‌ సీన్‌!

Satyam News
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభ భూ రికార్డుల పంపిణీలో మైలురాయిగా నిలిచింది. మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బ్లాక్‌చైన్...
హైదరాబాద్హోమ్

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు

Satyam News
తెలంగాణ ఈగిల్ ఫోర్స్ అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు అధిక THC శాతం కలిగిన ప్రీమియం హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా కార్యకలాపాలను వెలికితీసింది....
నెల్లూరుహోమ్

ఈ ఏడాది కొత్తగా 3 పోర్టులు.. ఏపీకి బ్లూ ఎకానమీ బూస్ట్‌

Satyam News
భారతదేశ తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌ మేజర్‌ షిప్పింగ్‌ హబ్‌గా అవతరిస్తోంది. రాష్ట్రంలో  ప్రస్తుతం ఐదు మేజర్ పోర్టులు ఆపరేషన్‌లో ఉండగా, కొత్తగా మరో ఐదు పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో మూడు నౌకాశ్రయాలు…...
ముఖ్యంశాలుహోమ్

స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీఎం స్పందన

Satyam News
డిఎస్సీ 2025 లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. “గొడ్డలి పార్టీకి విమర్శలు చేయడం, విధ్వంసకర రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేతకాదు” అని వ్యాఖ్యానించారు....
హైదరాబాద్హోమ్

సెక్రటేరియేట్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

Satyam News
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మ తమ భూమి వివాదానికి సంబంధించి అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు....