Tag : #TeluguNews

విశాఖపట్నంహోమ్

పేరెంట్ టీచర్ మీటింగ్ కు తాగి వచ్చిన హెడ్ మాస్టర్?

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఒక అపశృతి దొర్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం) సందర్భంగా వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి...
ప్రత్యేకంహోమ్

ధర్మేంద్ర ప్రధాన్ ను తీసేయాల్సిందే: రాహుల్ గాంధీ

Satyam News
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్గం లోనే ఉంచి  మరో శాఖను అప్పగించడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లో సమర్ధించేది లేదని...
ఆధ్యాత్మికంహోమ్

మత్స్యావతారంలో కనువిందు చేసిన శ్రీ సౌమ్యనాథస్వామి

Satyam News
నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ఉదయం తిరుచ్చిపై మత్స్యావతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు. “విష్ణుమూర్తి ప్రథమావతారమైన...
ప్రత్యేకంహోమ్

సోనియా సెహ్రావత్ ఎవరు? ఇది చదవండి…

Satyam News
కాక్రోచ్ పై వైరల్ పోస్టు పెట్టిన సోనియా సెహ్రావత్ ఎవరు? దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆ ట్వీట్ ను ఆమె ఎక్స్ లో పోస్టు చేసిన తర్వాత ఒక రకంగా దేశం మొత్తం ఊగిపోయింది....
ముఖ్యంశాలుహోమ్

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News
భారత సైన్య చరిత్రలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. భారత రాష్ట్రపతి వద్ద ‘ఎయిడ్-డి-క్యాంప్’ (ఏడీసీ)గా మేజర్ నవ్య షెకావత్ ఎంపికై చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు దశాబ్దాలుగా ప్రధానంగా పురుష సైనిక అధికారులకే పరిమితమైన...
జాతీయంహోమ్

పేపర్ లీక్ ఘటనలపై ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Satyam News
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై పెట్టిన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్...
ప్రత్యేకంహోమ్

War Zone: ఇరాన్ దీవులపై అమెరికా దాడులు

Satyam News
హోర్మోజ్ జల సంధిని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా అమెరికా సాయుధ బలగాలు ఇరాన్ దీవులపై ఆపకుండా దాడులకు తెగబడుతున్నాయి. బుధవారం లారక్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడి జరిగినట్లు ఇరాన్‌కు చెందిన తస్నీమ్ వార్తా...
ప్రపంచంహోమ్

ఉక్రెయిన్ వద్ద వాణిజ్య నౌకపై దాడి: భారతీయుడి మృతి

Satyam News
ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగడంతో భారతీయ నావికుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని యమునానగర్ జిల్లాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్...
జాతీయంహోమ్

ఐర్లాండ్ నుంచి నడుస్తున్న ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్?

Satyam News
రాజకీయాల్లో కొత్త దనం తీసుకువస్తామని చెబుతున్న కాంక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఐర్లాండ్ నుంచి నిర్వహిస్తున్న ఒక సోషల్ మీడియా ఎకౌంట్ పై ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. ముంబై పోలీసులకు కాక్రోచ్ జనతా...
జాతీయంహోమ్

ఉగ్రవాదుల దొంగ దెబ్బకు ఓ పోలీసు బలి

Satyam News
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్ పోలీసు శాఖకు చెందిన ఓ పోలీసు సిబ్బంది మరణించారు. విధుల్లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు...