Tag : #TeluguNews

చిత్తూరుహోమ్

తిరుపతి మిస్సింగ్: గుంటూరు జిల్లాలో కనిపించిన మృతదేహం

Satyam News
తిరుపతి జిల్లాలో మిస్సింగ్ కేసుగా నమోదు అయిన ఒక మహిళ గుంటూరు జిల్లాలో మృతదేహంగా కనిపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మే 28న తిరుపతి జిల్లా గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్‌కు...
సంపాదకీయంహోమ్

తిరుపతి, విశాఖ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు

Satyam News
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త ఊపు రానుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, సాగరతీర నగరం విశాఖపట్నంలను పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఛాలెంజ్‌ బేస్డ్‌ డెస్టినేషన్‌...
ప్రత్యేకంహోమ్

ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన మరో ఐఏఎస్ అధికారి అరెస్టు

Satyam News
ప్రభుత్వ ధనాన్ని కాపు కాయాల్సిన ఐఏఎస్ అధికారులే దాన్ని కొల్లగొట్టారు. హర్యానా ప్రభుత్వానికి చెందిన ఎనిమిది శాఖలు, చండీగఢ్ పరిపాలనకు చెందిన రెండు శాఖల బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో నిధులు అక్రమంగా...
కర్నూలుహోమ్

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ఉత్పత్తికి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్ర ఖనిజ...
జాతీయంహోమ్

అయోధ్య రామమందిర విరాళాల చోరీ: 150 మంది దొంగలు?

Satyam News
అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం ఆరోపణల కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 150 మంది అనుమానితులను గుర్తించిన అధికారులు,...
తూర్పుగోదావరిహోమ్

ఆసుపత్రిలో అనారోగ్యంతో ముద్రగడ…. పలకరించని జగన్…..!!

Satyam News
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే అని మరోసారి రుజువైంది. కాపు ఉద్యమంతో 2019లో జగన్‌ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణమైన ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో...
జాతీయంహోమ్

ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

Satyam News
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయింది. ఒక చోట కన్నా ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నందుకు బెంగళూరులోని 48వ అదనపు ప్రధాన మహానగర...
ప్రత్యేకంహోమ్

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News
లక్నోలో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అలీగంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటల్లో కనీసం 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ...
నల్గొండహోమ్

ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా భువనగిరి

Satyam News
భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోట పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమగ్రంగా సమీక్షిస్తూ, పనుల పురోగతిపై...
ప్రత్యేకంహోమ్

ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్..లోకేష్ 3S ఫార్ములా అదిరింది!

Satyam News
పెట్టుబడుల సాధనే ఎజెండాగా మంత్రి నారా లోకేష్ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నారు. కోల్‌కతా పర్యటనలో భాగంగా పారిశ్రామిక వర్గాల ముందు మంత్రి లోకేష్ ఉంచిన ప్రతిపాదనలు, సరికొత్త  3S ఫార్ములా – Speed, Stability,...