చట్టానికి సహకరించే వారికి అమెరికాలో ప్రత్యేక వీసా ఉంటుంది. దాని పేరే U వీసా. వివిధ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లలో పని చేసేవారు అక్కడ ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సహకరించడం,...
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 20కు చేరిందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)...
ఇక లీక్ వీరులకు కష్టకాలమే. పరీక్షా పత్రాలు లీక్ చేసేవారికి 10 ఏళ్లు జైలు శిక్ష విధించేలా లోక్ సభ నిర్ణయించింది. దేశంలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG) 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక పురోగతిని నమోదు చేసింది. ఈ కేసులో దాఖలు చేసిన...
జెన్-జెడ్ (Gen Z) నిరసనకారులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రద్దయిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలోని నిరసనలో పాల్గొన్న యువతను లక్ష్యంగా...
జమ్మూ కశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో మంగళవారం అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి జారిపడిన ఘటనలో కనీసం 39 మంది యాత్రికులు గాయపడ్డారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్వాన్ వద్ద ఈ ప్రమాదం...
తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రత్యేక గుర్తింపు పొందిన పావలా శ్యామల మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. గుండెపోటుతో హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు...
ప్రముఖ సినీ నటుడు Jr. NTR భుజానికి గాయమైనట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్...
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో విధ్వంసానికి పాల్పడిన వారిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో పోలీసులు కరకుగా ప్రవర్తించడాన్ని కూడా తప్పు పట్టింది. విద్యార్థుల...
ప్రాంతీయ రింగ్ రోడ్డు (త్రిబుల్ ఆర్) లో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారంనాడు కీలక సమావేశం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా...