గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో వై ఎస్ షర్మిలకు ఆస్తులు ప్రకటించే అవకాశం రాలేదు. కడప ఎంపిగా పోటీ చేస్తున్నందున తొలి సారి ఆమె తన ఆస్తుల్ని వెల్లడించారు. వైఎస్ షర్మిల ఎన్నికల...
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందని, దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. సీఎంపై రాయి దాడి...
సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ కార్యకలాపాలను దగ్గరుండి పర్యవేక్షించే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన రేపోమాపో రాజీనామా చేస్తారనే...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డిల ప్రమేయం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ...
చీటీల పేరుతో చిట్ ఫండ్ కంపెనీ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలకు టోకరా వేసినబిచిట్ ఫండ్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కామారెడ్డి పట్టణ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం.....
కడపలో మొదలైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రభంజన పవనాలు రాష్ట్రాన్ని తాకుతున్నాయని, ఆ పవనాలను నిలువరించడానికి ముల్లు ను ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సరదాగా, చిలిపిగా తనపై...
రాజకీయంగా పూర్తి స్థాయి కన్ఫ్యూజన్ లో ఉన్న జగన్ రెడ్డి మళ్లీ అభ్యర్ధుల్ని మార్చబోతున్నారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తున్నది. కడప ఎంపి, తన సోదరుడు, తన బాబాయి మర్డర్ కేసులో...
జగన్ రెడ్డి బాదుడే బాదుడు ఎన్నికలు దగ్గరపడుతున్నా ఆగడం లేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులను కొల్లగొడుతున్న జగన్ ఇప్పుడు మళ్లీ మరో సారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధపడుతున్నారు. జగన్...
సొంత బాబాయిని చంపించిన వాడొకడు, దళిత డ్రైవర్ ను చంపిన వాడు ఇంకొకడు… ఈ ఇద్దరే వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లు అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. సొంత బాబాయి మర్డర్ కేసులో ఏ 8 గా...
వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చేందుకు డబ్బుల్లేని జగన్ రెడ్డి ప్రభుత్వం తమపైకి నెపం నెడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టీడీపీ...