Tag : #AndhraPradesh

ప్రత్యేకంహోమ్

సైకోలకు షాక్ ట్రీట్‌మెంట్: రంగంలోకి సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్!

Satyam News
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ సాకుతో సోషల్‌మీడియా, యూట్యూబ్‌లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అరాచకవాదుల ఆట కట్టించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతనజరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సీరియస్ చర్చ జరిగింది....
ముఖ్యంశాలుహోమ్

బచ్చలికూర జోసఫ్ సన్నిహితురాలిని కలిసిన జగన్

Satyam News
బచ్చలికూర జోసఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రచారం చేసుకుంటున్న జగన్ పార్టీ మరి నేడు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటనకు ఎలాంటి వివరణ ఇస్తుంది?...
ముఖ్యంశాలుహోమ్

పరిహారం ఇవ్వకుండా మత్స్యకారులను వేధించిన వైసీపీ

Satyam News
మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ప్రమాదాల్లో ప్రాణాలు...
కర్నూలుహోమ్

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన ఆయన, గత రెండేళ్లుగా...
ప్రత్యేకంహోమ్

పొగాకు రైతుల్ని ఇబ్బంది పెట్టే కంపెనీలపై కఠిన చర్యలు

Satyam News
పొగాకు రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు...
చిత్తూరుహోమ్

గూగుల్ శంకుస్థానకు మించిన ఆనందం

Satyam News
గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసినప్పుడు కంటే మించిన సంతోషం కుప్పంలో కంపెనీలకు శంకుస్థాపనలు చేస్తున్నప్పుడు కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కుప్పానికి ప్రపంచస్థాయి పెట్టుబడులు, అత్యాధునిక పరిశ్రమలకు గమ్యస్థానంగా...
పశ్చిమగోదావరిహోమ్

పోలవరం ఎమ్మెల్యేపై దాడి: పరిస్థితి ఉద్రిక్తం

Satyam News
ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం చోటుచేసుకుంది. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతున్న...
కడపహోమ్

వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభించిన చంద్రబాబు

Satyam News
తిరుపతి జిల్లాలోని ముక్కాపారిపల్లెలో నిర్వహించిన వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా అమలుకానున్న వీబీజీ రామ్ జీ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరు...
ముఖ్యంశాలుహోమ్

జాతీయ ఆరోగ్య వేదిక‌లో ‘సంజీవ‌ని’ పై చ‌ర్చ‌

Satyam News
రాష్ట్రంలో వ్యాధుల నివార‌ణ‌, నియంత్ర‌ణ దిశ‌గా గేమ్ ఛేంజ‌ర్ కానున్న ‘సంజీవ‌ని’ ప‌థ‌కం ఇత‌ర రాష్ట్రాల దృష్టిని ఆక‌ర్షించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంర‌క్ష‌ణ మండ‌లి స‌మావేశానికి హాజ‌రైన రాష్ట్రాల ఆరోగ్య శాఖా...
చిత్తూరుహోమ్

తిరుపతి మిస్సింగ్: గుంటూరు జిల్లాలో కనిపించిన మృతదేహం

Satyam News
తిరుపతి జిల్లాలో మిస్సింగ్ కేసుగా నమోదు అయిన ఒక మహిళ గుంటూరు జిల్లాలో మృతదేహంగా కనిపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మే 28న తిరుపతి జిల్లా గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్‌కు...