Tag : #IndiaNews

ప్రత్యేకంహోమ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి

Satyam News
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా నిర్ధారించారు. వారితో బాటు మొత్తం 23 మందిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుదల చేసింది....
గుంటూరుహోమ్

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News
గుంటూరు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ (V&E) అధికారి D. సూర్య శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి...
సంపాదకీయంహోమ్

ఆంధ్రా పోలీసులు తప్పు చేశారా?… అసలేం జరిగింది?

Satyam News
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణంరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను CID కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన...
ముఖ్యంశాలుహోమ్

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News
మీరట్ లోని లిసాడీ గేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసులు...
జాతీయంహోమ్

ఆసక్తి కలిగిస్తున్న భారత్ బ్రెజిల్ వాణిజ్య ఒప్పందం

Satyam News
భారత్ మరియు బ్రెజిల్ దేశాలు రాబోయే ఐదేళ్లలో తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్ల మార్కును దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. భారత్‌ పర్యటనకు వచ్చిన బ్రెజిల్...
ప్రత్యేకంహోమ్

జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి

Satyam News
ఏడాది కాలంగా జాతీయ స్థాయిలో ఎన్నికల పరంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదు. హిందీ గడ్డలో గట్టి సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి...