ఎల్ ని నో ప్రభావం కేవలం పంటలపైనే కాదు… తాగు నీరు, సాగునీరు పైనే కాదు… మన నిద్రా వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఉష్ణోగ్రతల...
సుప్రసిద్ధ పూరీ జగన్నాథ రథోత్సవంలో అనుకోని సంఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో వార్షిక రథయాత్ర సందర్భంగా గురువారం భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం కారణంగా సింహద్వారం వద్ద...
దేశంలో విస్తరిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వెనుక సీపీఎంతో బాటు చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉన్నట్లు రిపబ్లిక్ టీవీ స్పష్టం చేస్తున్నది. రిపబ్లిక్ టీవీలో ప్రసారమైన ప్రత్యేక కథనంలో “కాక్రోచ్ జనతా...
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలు కనిపించడం భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ఎటపల్లి తాలూకాలోని జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల పరిసరాల్లో మావోయిస్టులు విడుదల చేసినట్లు భావిస్తున్న కరపత్రాలను భద్రతా బలగాలు...
కామెడీ పేరుతో వికలాంగుల్ని అవమానపరిచిన యూట్యూబర్లకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. కామెడీ పేరుతో వీడియోలు చేసే సమయ్ రైనా, యూట్యూబర్లు రణవీర్ అల్లాహ్బాదియా, ఆశిష్ చంచలానీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వికలాంగులు,...
సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్...
ఆంధ్రప్రదేశ్ లో బచ్చలకూర జోసఫ్ అనే యూట్యూబర్ పై ఉపా చట్టం కింద కేసు నమోదై చర్చనీయాంశమైన ఈ సమయంలో మరో వ్యక్తిపై కూడా ఇదే చట్టం కింద పోలీసులు కేసుపెట్టారు. సౌదీ అరేబియాలో...
ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లినే చంపేస్తారా? చంపేస్తా… అని ఆయుషి శర్మ అంటున్నది. నిర్ఘాంతపోయే ఈ సంఘటన జైపూర్లో జరిగింది. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది....
తొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రంబనన్ ఆలయంను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా బుధవారం సందర్శించారు. ఈ పర్యటనతో పాటు గత దశాబ్ద కాలంగా ఆసియా దేశాల్లో ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక...