Tag : #IndiaNews

ప్రత్యేకంహోమ్

షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబా కమాండ్ హతం

Satyam News
లష్కరే తోయిబా కమాండర్ ను జమ్మూ కాశ్మీర్ లో భద్రతాదళాలు మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో లష్కరే తోయిబా కమాండర్‌గా వ్యవహరిస్తున్న జాకిర్ అహ్మద్ గనీ బుధవారం...
ప్రత్యేకంహోమ్

భారత్ ఈవీఎం లను కొంటున్న ఇండోనేషియా

Satyam News
భారత ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎం లకు అంతర్జాతీయ డిమాండ్ పెరిగింది. భారత్ సహకారంతో ఇండోనేషియా తమ దేశ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నది. ప్రధాని నరేంద్ర...
ప్రపంచంహోమ్

పహల్గామ్ ఉగ్రదాడి హఫీజ్ సయీద్‌ చేయించిందే…

Satyam News
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నే పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ...
జాతీయంహోమ్

రామాలయ నిధులు కొట్టేసింది విశ్వ హిందూ పరిషత్?

Satyam News
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసు రాజకీయ మలుపు తీసుకున్నది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలన్న విశ్వ హిందూ పరిషత్‌ డిమాండ్‌ను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ...
హైదరాబాద్హోమ్

మంత్రి శ్రీధర్ బాబుతో విక్టోరియా విప్ లీ టార్లామిస్ భేటీ

Satyam News
విక్టోరియా(ఆస్ట్రేలియా) శాసనమండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా...
జాతీయంహోమ్

అమిత్ షా కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే బహిష్కరిస్తారా?

Satyam News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే ఒకే ఒక్క కారణంగా నగర బహిష్కరణ చేయడం సాధ్యం కాదని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానిక రాజకీయ నాయకుడు సయీద్ అహ్మద్ అబ్దుల్ వాహిద్ చౌదరిపై ఏడాది కాలానికి...
జాతీయంహోమ్

చైనా సరిహద్దు వద్ద భద్రత పెంచిన భారత్

Satyam News
చైనా సరిహద్దును మరింత పటిష్టం చేసే చర్యలకు భారత్ ఉపక్రమించింది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఐదు సమగ్ర యుద్ధ బృందాల ఏర్పాటు ప్రక్రియను బుధవారం అధికారికంగా ప్రారంభించింది. ఆదేశాలు అందిన 24 గంటల్లోనే లక్ష్యాలపై...
ప్రపంచంహోమ్

సింధు జలాల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్

Satyam News
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులను పొట్టనపెట్టుకున్న అనంతరం భారత ప్రభుత్వం నిలిపివేసిన సింధు జలాల ఒప్పందంతో పాకిస్తాన్ గిజగిజలాడుతున్నది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ సింధు జలాల కోసం...
జాతీయంహోమ్

అయోధ్య రాముడి సొమ్ము చోరీ కేసులో కీలక మలుపు

Satyam News
అయోధ్య రాముడిని కొల్లగొట్టిన వారి జాతకాలు మొత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెడుతున్నది. 2025లో జరిగిన మహా కుంభమేళా సమయంలో ఆలయానికి భారీగా విరాళాలు రావడంతో ఆశ పుట్టిన వీరు నగదు కొట్టేసినట్లు దర్యాప్తులో...
ప్రత్యేకంహోమ్

భారత్ లో తగ్గుతున్న చమురు ధరలు

Satyam News
ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశంలో విమాన ఇంధనం, వాణిజ్య వంటగ్యాస్ ధరలు బుధవారం నుంచి తగ్గాయి. పశ్చిమ...