Tag : #IndiaNews

ప్రత్యేకంహోమ్

ప్రధాని మోడీతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ

Satyam News
దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా సమావేశం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తాజా...
ప్రత్యేకంహోమ్

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై మోడీ స్పందన

Satyam News
నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన నిందితులకు చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం...
జాతీయంహోమ్

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన డీజీపీ

Satyam News
త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌కర్ సోమవారం అగర్తలలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం...
ప్రత్యేకంహోమ్

నిరాహార దీక్ష విరమించిన కాక్రోచ్ దీప్కే

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన నిరాహార దీక్షను ముగించాడు. దీప్కే తో బాటు సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేస్తున్న వారందరూ కూడా...
ప్రత్యేకంహోమ్

నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టిన ‘కాక్రోచ్’ వ్యవస్థాపకుడు

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 21 రోజులుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు నిలిపివేసి ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి...
జాతీయంహోమ్

వందేమాతరాన్ని అవమానిస్తే కఠిన శిక్ష?

Satyam News
జాతీయ గీతాన్ని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అందుకోసం రాబోయే పార్లమెంటు సమావేశాలలో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు–2026’ ప్రవేశ పెట్టాలని నిర్ణయం...
జాతీయంహోమ్

No Sleep: నిద్ర పై ఎల్ ని నో తీవ్ర ప్రభావం

Satyam News
ఎల్ ని నో ప్రభావం కేవలం పంటలపైనే కాదు… తాగు నీరు, సాగునీరు పైనే కాదు… మన నిద్రా వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఉష్ణోగ్రతల...
ప్రత్యేకంహోమ్

Rath Yatra: పూరీ జగన్నాథ రథోత్సవంలో తొక్కిసలాట

Satyam News
సుప్రసిద్ధ పూరీ జగన్నాథ రథోత్సవంలో అనుకోని సంఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో వార్షిక రథయాత్ర సందర్భంగా గురువారం భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం కారణంగా సింహద్వారం వద్ద...
జాతీయంహోమ్

కాక్రోచ్ ల ఆందోళన వెనుక సీపీఎం ద్వారా చైనా పాత్ర ఉందా?

Satyam News
దేశంలో విస్తరిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వెనుక సీపీఎంతో బాటు చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉన్నట్లు రిపబ్లిక్ టీవీ స్పష్టం చేస్తున్నది. రిపబ్లిక్ టీవీలో ప్రసారమైన ప్రత్యేక కథనంలో “కాక్రోచ్ జనతా...
ప్రత్యేకంహోమ్

గడ్చిరోలిలో మళ్లీ కనిపించిన మావోల కదలికలు

Satyam News
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలు కనిపించడం భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ఎటపల్లి తాలూకాలోని జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల పరిసరాల్లో మావోయిస్టులు విడుదల చేసినట్లు భావిస్తున్న కరపత్రాలను భద్రతా బలగాలు...