Tag : #IndiaNews

జాతీయంహోమ్

కామెడీ పేరుతో వికలాంగుల్ని అవమానపరిచిన యూట్యూబర్లు

Satyam News
కామెడీ పేరుతో వికలాంగుల్ని అవమానపరిచిన యూట్యూబర్లకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. కామెడీ పేరుతో వీడియోలు చేసే సమయ్ రైనా, యూట్యూబర్లు రణవీర్ అల్లాహ్‌బాదియా, ఆశిష్ చంచలానీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వికలాంగులు,...
ముఖ్యంశాలుహోమ్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

Satyam News
సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్...
జాతీయంహోమ్

మరో వ్యక్తిపై ఉపా చట్టం కింద కేసు నమోదు

Satyam News
ఆంధ్రప్రదేశ్ లో బచ్చలకూర జోసఫ్ అనే యూట్యూబర్ పై ఉపా చట్టం కింద కేసు నమోదై చర్చనీయాంశమైన ఈ సమయంలో మరో వ్యక్తిపై కూడా ఇదే చట్టం కింద పోలీసులు కేసుపెట్టారు. సౌదీ అరేబియాలో...
ప్రత్యేకంహోమ్

ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు….

Satyam News
ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లినే చంపేస్తారా? చంపేస్తా… అని ఆయుషి శర్మ అంటున్నది. నిర్ఘాంతపోయే ఈ సంఘటన జైపూర్‌లో జరిగింది. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది....
కృష్ణహోమ్

కారుణ్య మ‌ర‌ణాల‌కు ఇక మార్గం సుగ‌మం

Satyam News
తీవ్ర‌మైన వ్యాధుల‌కు గురై, చికిత్స‌కు లొంగ‌ని స్థితిలో, వెంటిలేట‌ర్ స‌హాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మ‌ర‌ణానికి చేరువై న‌ర‌క యాత‌న‌ను అనుభ‌వించే రోగుల‌కు ఊర‌ట క‌ల్పించే దిశ‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌ధాన నిర్ణ‌యాన్ని తీసుకుంది. సుప్రీం...
ప్రపంచంహోమ్

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Satyam News
తొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రంబనన్ ఆలయంను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా బుధవారం సందర్శించారు. ఈ పర్యటనతో పాటు గత దశాబ్ద కాలంగా ఆసియా దేశాల్లో ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక...
ప్రత్యేకంహోమ్

షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబా కమాండ్ హతం

Satyam News
లష్కరే తోయిబా కమాండర్ ను జమ్మూ కాశ్మీర్ లో భద్రతాదళాలు మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో లష్కరే తోయిబా కమాండర్‌గా వ్యవహరిస్తున్న జాకిర్ అహ్మద్ గనీ బుధవారం...
ప్రత్యేకంహోమ్

భారత్ ఈవీఎం లను కొంటున్న ఇండోనేషియా

Satyam News
భారత ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎం లకు అంతర్జాతీయ డిమాండ్ పెరిగింది. భారత్ సహకారంతో ఇండోనేషియా తమ దేశ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నది. ప్రధాని నరేంద్ర...
ప్రపంచంహోమ్

పహల్గామ్ ఉగ్రదాడి హఫీజ్ సయీద్‌ చేయించిందే…

Satyam News
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నే పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ...
జాతీయంహోమ్

రామాలయ నిధులు కొట్టేసింది విశ్వ హిందూ పరిషత్?

Satyam News
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసు రాజకీయ మలుపు తీసుకున్నది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలన్న విశ్వ హిందూ పరిషత్‌ డిమాండ్‌ను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ...