Tag : #NarendraModi

ప్రపంచంహోమ్

అబూదాబీ స్వామి నారాయణ ఆలయం మూసివేత

Satyam News
అబూ దాబీ లోని స్వామి నారాయణ (BAPS Hindu Mandir) ఆలయాన్ని “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు” తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యు...
జాతీయంహోమ్

గల్ఫ్ యుద్ధ పరిస్థితిపై భారత్ ఆందోళన

Satyam News
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. లోక్‌సభలో ఆయన ఒక ప్రకటన చేస్తూ యుద్ధం పట్ల...
ప్రత్యేకంహోమ్

రేవంత్ రెడ్డికి ఘాటు లేఖ రాసిన కిషన్ రెడ్డి

Satyam News
తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాశారు. లేఖ...
ప్రపంచంహోమ్

ఇజ్రాయెల్ తో మన బంధం పటిష్టమైనది

Satyam News
భారత్–ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యం గణనీయమైన వృద్ధి సాధించిందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెజామైన్ నెతన్యాహూతో జరగనున్న తన చర్చల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు...
ప్రత్యేకంహోమ్

అసదుద్దీన్ కు కీలక పదవి ఇచ్చిన బీజేపీ

Satyam News
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని ‘స్నేహ సంబంధాల వారధి’ గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్...
ప్రత్యేకంహోమ్

రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం

Satyam News
ఏఐ  సదస్సు లో బాగంగా పీఎం మోడీని ఏఐసీసీ జాతీయ నేత రాహుల్ తీవ్రంగా విమర్శించడంపై బీజేపీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీని ఉత్తరాంధ్ర విజయనగరం లో బీజేపీ నేతలు...
జాతీయంహోమ్

సామాన్యుడి కోసం ఏఐ… అదే మన సూత్రం

Satyam News
దేశ రాజధానిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026 ప్రారంభమైంది. గ్లోబల్ సౌత్‌లో ఈ స్థాయిలో కృత్రిమ మేధస్సు (AI)పై జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సుగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ప్రధాని...
జాతీయంహోమ్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా భారతదేశం

Satyam News
గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ, భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ఈటీ...
జాతీయంహోమ్

భారత్ రక్షణ రంగంలో మరో కీలక అడుగు

Satyam News
రక్షణ రంగంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. భవిష్యత్ యుద్ధవిమానాల కోసం 120 కిలోన్యూటన్ తరగతి కాంబాట్ జెట్ ఇంజిన్ కోర్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారతదేశంతో కలిసి పనిచేసేందుకు రోల్స్ రాయిస్...
ప్రత్యేకంహోమ్

యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Satyam News
భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య మంగళవారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. 2007 నుంచి చర్చల్లో ఉన్న ఈ ఒప్పందంపై హైదరాబాద్ హౌస్‌లో ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ...