Category : ప్రత్యేకం

ప్రత్యేకంహోమ్

సింగపూర్ తో ఏపీ భాగస్వామ్యం బలోపేతంపై చర్చ

Satyam News
చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ తో...
ప్రత్యేకంహోమ్

దంపతుల ఆత్మహత్య: అనాథగా 5 నెలల బిడ్డ

Satyam News
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను బలసాయి, పద్మగా...
ప్రత్యేకంహోమ్

భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

Satyam News
భారత సైన్యానికి కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం జూన్ 30, 2026 మధ్యాహ్నం నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఆయన భారత సైన్యంలో ఉప...
ప్రత్యేకంహోమ్

పెరిగిపోతున్న షుగర్ డాడీ కల్చర్

Satyam News
హైదరాబాద్ ఇప్పటికే “షుగర్ డాడీ” కల్చర్ పెరిగిపోయింది. ఏపీలో  విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఇది కొత్తగా పెరుగుతోంది. భారత్‌లో మొత్తం 3.38 లక్షల మంది ఈ షుగర్ డాడీ కల్చర్ లో ఉన్నారని...
ప్రత్యేకంహోమ్

రిటైర్డ్ అధికారులకే పెద్ద పీట: మారని ఆనవాయితీ!

Satyam News
తెలంగాణలో ప్రభుత్వాలు మారినా, రిటైర్డ్ ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నతాధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించే సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన చీఫ్ సెక్రటరీలు (సీఎస్‌), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు...
ప్రత్యేకంహోమ్

వైద్య సామాగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం

Satyam News
ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలు, మందులు, ఇతర వైద్య సామగ్రి కొనుగోళ్లలో సుమారు రూ.600 కోట్ల అవినీతి జరిగినట్లు ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి...
ప్రత్యేకంహోమ్

భారత పౌరసత్వం కోసం అన్నీ వదిలేసివచ్చిన వృద్ధురాలు

Satyam News
పుట్టిన గడ్డపై ఉన్న మమకారం, మాతృభూమిపై ఉన్న భక్తి వయసుతో సంబంధం లేనివని నిరూపిస్తూ ఒక 94 ఏళ్ల వృద్ధ మహిళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల కాలం పాటు అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని...
ప్రత్యేకంహోమ్

పశ్చిమ బెంగాల్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు

Satyam News
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు పశ్చిమ బెంగాల్ సిద్ధం అవుతున్నది. పశ్చిమ బెంగాల్ లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించామని ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. ఉత్తరాఖండ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలలో...
ప్రత్యేకంహోమ్

బాల రాముడిని కొల్లగొట్టిన వారంతా అరెస్టు

Satyam News
బాలరాముడిని కొల్లగొట్టిన కేసులో ఇప్పటికి అందరినీ అరెస్టు చేశారు. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న...
ప్రత్యేకంహోమ్

వెనిజులాలో భారీ భూకంపం: 32 మంది మృతి

Satyam News
భారీ భూకంపంతో వెనిజులా అల్లాడింది. బుధవారం సాయంత్రం వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతతో నమోదైన ఈ భూకంపాల కారణంగా ఇప్పటివరకు కనీసం...