Tag : #AndhraPradesh

సంపాదకీయంహోమ్

వైసీపీ రాజకీయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాపం!

Satyam News
డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు రాజకీయాలు.. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కాకుండా.. తక్కువ మార్కుల వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ.....
సంపాదకీయంహోమ్

ఏపీకి రష్యన్ టెక్నాలజీ…… పెట్టుబడుల వేటలో లోకేశ్ స్మార్ట్ స్కెచ్!

Satyam News
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అత్యాధునిక టెక్నాలజీని తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ గ్లోబల్ టెక్ సంస్థ  ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్...
నెల్లూరుహోమ్

ఈ ఏడాది కొత్తగా 3 పోర్టులు.. ఏపీకి బ్లూ ఎకానమీ బూస్ట్‌

Satyam News
భారతదేశ తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌ మేజర్‌ షిప్పింగ్‌ హబ్‌గా అవతరిస్తోంది. రాష్ట్రంలో  ప్రస్తుతం ఐదు మేజర్ పోర్టులు ఆపరేషన్‌లో ఉండగా, కొత్తగా మరో ఐదు పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో మూడు నౌకాశ్రయాలు…...
ముఖ్యంశాలుహోమ్

స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీఎం స్పందన

Satyam News
డిఎస్సీ 2025 లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. “గొడ్డలి పార్టీకి విమర్శలు చేయడం, విధ్వంసకర రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేతకాదు” అని వ్యాఖ్యానించారు....
కృష్ణహోమ్

పవన్ కల్యాణ్ పై విమర్శలకు చంద్రబాబు సమాధానం

Satyam News
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు మంచి రాజకీయ విధానం కాదని,...
ముఖ్యంశాలుహోమ్

మన బడి పిలుస్తోంది..మనబడి గెలుస్తోంది

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” ప్రవేశాల ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన “మనబడి పిలుస్తోంది” పాటను కమిషనరేట్లో సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న...
ప్రత్యేకంహోమ్

డిఎస్సీ 2025 పై సృతి మించిన వైసీపీ ఫేక్ ప్రచారం

Satyam News
మెగా డిఎస్సీ నిర్వహించి 16 వేల మంది టీచర్లను రిక్రూట్ చేసి ఏడాది గడిచిన తర్వాత వైసీపీ ఇప్పుడు అదే అంశంపై తప్పుడు ప్రచారం ప్రారంభించింది. ఎక్కడా ఫిర్యాదుదారులు లేకపోయినా వైసీపీ మెగా డిఎస్సీపై...
హైదరాబాద్హోమ్

ప్రత్యేక ప్రదర్శనల పేరుతో సినీ జనం లూటీ

Satyam News
సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపినట్టు వార్తా మాధ్యమాల ద్వారా తెలిసిందని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు నారాయణ పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో...
ఆధ్యాత్మికంహోమ్

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ‘రీ-ఎంట్రీ’ సదుపాయం

Satyam News
తిరుమలలో శ్రీవారి భక్తులు క్యూలైన్లలో నిరీక్షణకు చెక్‌ పెడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం టోకెన్‌ కలిగిన భక్తులు తాత్కాలికంగా క్యూలైన్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శన సమయానికి...
చిత్తూరుహోమ్

తిరుమలలో ఒక్క సారిగా భారీ వర్షం

Satyam News
తిరుమల లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు సాయంత్రానికి కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఆకస్మికంగా...