Tag : #AndhraPradesh

హైదరాబాద్హోమ్

ప్రత్యేక ప్రదర్శనల పేరుతో సినీ జనం లూటీ

Satyam News
సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపినట్టు వార్తా మాధ్యమాల ద్వారా తెలిసిందని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు నారాయణ పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో...
ఆధ్యాత్మికంహోమ్

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ‘రీ-ఎంట్రీ’ సదుపాయం

Satyam News
తిరుమలలో శ్రీవారి భక్తులు క్యూలైన్లలో నిరీక్షణకు చెక్‌ పెడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం టోకెన్‌ కలిగిన భక్తులు తాత్కాలికంగా క్యూలైన్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శన సమయానికి...
చిత్తూరుహోమ్

తిరుమలలో ఒక్క సారిగా భారీ వర్షం

Satyam News
తిరుమల లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు సాయంత్రానికి కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఆకస్మికంగా...
ప్రకాశంహోమ్

ఎండలతో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు

Satyam News
రాష్ట్రంలో 49 డిగ్రీల ఉష్టోగ్ర‌త‌లు వ‌ర‌కు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో, విద్యుత్ వినియోగం కూడా పెరిగింద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. అత్య‌ధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్ మిష‌న్ లైన్లు దెబ్బ‌తిన‌డం,  ట్రాన్స్...
పశ్చిమగోదావరిహోమ్

విద్యుత్ సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి సిద్ధం

Satyam News
ఏలూరు జిల్లాలో ప్రస్తుత వేసవి వల్ల పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని , ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా...
సంపాదకీయంహోమ్

ఏపీకి కేంద్రం కీలక ప్రాజెక్ట్‌… దేశానికే కీలకం…!!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలో ఏకంగా రూ. 30,000 కోట్ల భారీ వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అధికారికంగా వెల్లడించారు. మే...
ముఖ్యంశాలుహోమ్

తిరుమల కిట కిట.. జగన్‌ కట కట..!!

Satyam News
తిరుమల గిరులు భక్తులతో పోటెత్తుతున్నాయి. ఏడు కొండలు గోవింద నామస్మరణతో హోరెత్తుతున్నాయి. మండే ఎండలను లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో.. మే...
కడపహోమ్

బాబు దయతో బతికిపోయి…. జగన్‌ కుట్రలు, కుతంత్రాలు!

Satyam News
నేను మంచివాడిని.. బుద్ధుడిని మించిన శాంతి స్వరూపుడిని అంటూ జగన్‌ తనకు తాను సెల్ఫ్‌ సర్టిఫికేట్‌ ఇచ్చుకొనే ప్రయత్నం రివర్స్ అయింది. తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి కాలం నుంచి జగన్‌ జమానా వరకు...
సంపాదకీయంహోమ్

రంగా, వైఎస్.. వివేకానందరెడ్డి మరణాలతో లాభపడింది ఎవరు..??

Satyam News
వైసీపీని గొడ్డలి పార్టీ అన్నారని తెగ ఇదైపోయిన జగన్‌.. తనను తాను మంచోడిగా ప్రొజెక్ట్‌ చేసుకొనే ప్రయత్నం చేశారు. కానీ ఆయన సెల్ఫ్‌ డబ్బా బెడిసి కొట్టింది. వైఎస్ ఫ్యామిలీ మంచితనం ఏంటో.. వాళ్ల...
విశాఖపట్నంహోమ్

పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి బండారు దత్తాత్రేయ

Satyam News
బండారు దత్తాత్రేయ అనేక కీలక హోదాల్లో పనిచేసి ప్రతి పదవికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చారని మాజీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు కొనియాడారు. బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “ప్రజల కథే నా...