ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సహచర మంత్రులు, ఎంపీలతో కలసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని పార్లమెంట్ లో...
నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా, ప్రజాకేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ...
నటసింహం నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న తాజా చిత్రం షూటింగ్ కాకినాడ పోర్టు ప్రాంతంలో జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యాక్షన్...
నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన నిందితులకు చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం...
పెట్రోలు ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే ప్రతిపాదన ఇప్పటిలో లేదని కేంద్రం ప్రకటించింది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం కంటే పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి...
దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు టీటీడీ కళాకారుల కుటుంబాలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మానవతా దృక్పథంతో సాయం చేశారు. కె. చక్రవర్తి (వయోలిన్ కళాకారుడు), కె. నాగరాజుచెట్టి (తబలా కళాకారుడు) హిందూ...
త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్కర్ సోమవారం అగర్తలలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం...
హైదరాబాద్ ప్రాంతంలోని క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 నియోజవర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని, త్వరలో మరో 8 నియోజకవర్గాలలో కూడా ఈ పధకం అమలు...
అమెరికాలో స్థిరపడిన తెలుగువారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తాజాగా యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ లోనూ NRI యూత్ దుమ్మురేపుతున్నారు. న్యూయార్క్ లో స్థిరపడిన ప్రముఖ ఫార్మసిస్ట్ లక్ష్మణ్ అనుగు పెద్ద కుమారుడు అమిత్ ఓ...
పాఠకుల్లో మరింత విజ్ఞానం పెంపొందించేలా నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. జులై నెలకు సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ ను సోమవారం ఢిల్లీ...