Tag : #BreakingNews

ప్రపంచంహోమ్

ఇరాన్ లో 170 సైనిక స్థావరాలు నేలమట్టం?

Satyam News
యుద్ధం పునరుద్ధరించిన అమెరికా ఇరాన్ లో రెండు రోజుల వ్యవధిలో 170కి పైగా సైనిక స్థావరాలను నేలమట్టం చేసింది. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం, అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ...
నల్గొండహోమ్

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో ఇద్దరు చిన్నారులను వారి తల్లిదండ్రులు తీవ్రంగా హింసించిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు నకిరికంటి రవి, ఇందు దంపతులు హుజూర్‌నగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ...
ముఖ్యంశాలుహోమ్

పరిహారం ఇవ్వకుండా మత్స్యకారులను వేధించిన వైసీపీ

Satyam News
మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ప్రమాదాల్లో ప్రాణాలు...
కర్నూలుహోమ్

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన ఆయన, గత రెండేళ్లుగా...
ప్రత్యేకంహోమ్

ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు….

Satyam News
ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లినే చంపేస్తారా? చంపేస్తా… అని ఆయుషి శర్మ అంటున్నది. నిర్ఘాంతపోయే ఈ సంఘటన జైపూర్‌లో జరిగింది. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది....
రంగారెడ్డిహోమ్

కార్యకర్త కుటుంబానికి అండగా నిలచిన ముఖ్యమంత్రి

Satyam News
రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, గట్టుప్పలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఎదుల శంకర్ (శ్రీకాంత్)గారు మిడ్జిల్ బహిరంగ సభలో అస్వస్థతకు గురై దురదృష్టవశాత్తు తర్వాతి రోజు మృతి చెందారు. ఈ విషయం...
ప్రపంచంహోమ్

మళ్లీ మొదలైన అమెరికా ఇరాన్ యుద్ధం

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉన్న తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిపోయిందని సంచలన ప్రకటన చేశారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇరాన్‌తో...
ప్రత్యేకంహోమ్

పొగాకు రైతుల్ని ఇబ్బంది పెట్టే కంపెనీలపై కఠిన చర్యలు

Satyam News
పొగాకు రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు...
కృష్ణహోమ్

కారుణ్య మ‌ర‌ణాల‌కు ఇక మార్గం సుగ‌మం

Satyam News
తీవ్ర‌మైన వ్యాధుల‌కు గురై, చికిత్స‌కు లొంగ‌ని స్థితిలో, వెంటిలేట‌ర్ స‌హాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మ‌ర‌ణానికి చేరువై న‌ర‌క యాత‌న‌ను అనుభ‌వించే రోగుల‌కు ఊర‌ట క‌ల్పించే దిశ‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌ధాన నిర్ణ‌యాన్ని తీసుకుంది. సుప్రీం...
ప్రత్యేకంహోమ్

షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబా కమాండ్ హతం

Satyam News
లష్కరే తోయిబా కమాండర్ ను జమ్మూ కాశ్మీర్ లో భద్రతాదళాలు మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో లష్కరే తోయిబా కమాండర్‌గా వ్యవహరిస్తున్న జాకిర్ అహ్మద్ గనీ బుధవారం...