Tag : #LatestNews

ప్రపంచంహోమ్

యుద్ధంలో ముగ్గురు భారతీయ సీఫేరర్ల మృతి

Satyam News
పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సముద్రయానికులు (సీఫేరర్లు) మృతి చెందారు. ఇదే ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయాన్ని డైరెక్టరేట్...
హైదరాబాద్హోమ్

గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే

Satyam News
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల కోసం పార్టీ నిర్వహించిన ఒక రహస్య సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గ్రేటర్ పరిధిలోని మొత్తం 300...
సంపాదకీయంహోమ్

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

Satyam News
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది.‌ గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా...
ప్రపంచంహోమ్

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేయగా, దానికి ప్రతిగా...
ప్రత్యేకంహోమ్

భూమన కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బి ఆర్ నాయుడు

Satyam News
తనపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బి.ఆర్. నాయుడు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై నీచాతి నీచంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, తన...
చిత్తూరుహోమ్

టీటీడీ చైర్మన్ పై వైసీపీ డీప్ ఫేక్ ప్రచారం

Satyam News
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం డీప్ ఫేక్ సాంకేతికతతో అసభ్యకరమైన వీడియోలను సృష్టించి రాజకీయ వికృత క్రీడకు తెరలేపిందని పౌర సమాజం, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమల...
విశాఖపట్నంహోమ్

ఇరిగేషన్ ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలం

Satyam News
విజయనగరం జిల్లాలో మీడియం  ఇరిగేషన్ ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేసి తానే ప్రారంభించిన ఘనతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాధించారని ఎం.ఎల్.ఏ  కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. చీపురుపల్లి మండలం రావివలస లో ...
కృష్ణహోమ్

సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన...
విజయనగరంహోమ్

2047 కాదు…2037 కే స్వ‌ర్ణాంద్ర దిశ‌గా అడుగులు

Satyam News
2047 కాదు…2037 కే స్వ‌ర్ణాంద్ర దిశ‌గాఏపీ అడుగులు వేస్తోంద‌ని సీఎం చంద్ర‌బాబు శ‌నివారం ఉద్ఘాటించారు. కాగా స్వర్ణాంధ్ర  సాధన లో భాగంగా  జిల్లాలో 15 శాతం వృద్ధి రేటును సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించడం...
ప్రపంచంహోమ్

కాబూల్ కాందహార్ పై పాకిస్తాన్ పాశవికదాడి

Satyam News
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. ఇరు దేశాలూ పరస్పర దాడులతో తెగబడుతున్నాయి. పాకిస్తాన్‌ రాత్రికి రాత్రే అఫ్గానిస్తాన్‌లోని ప్రధాన నగరాలపై తాలిబాన్ ప్రభుత్వ బలగాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు...