Tag : #LatestNews

ప్రత్యేకంహోమ్

ఆందోళనలతో అల్లకల్లోలంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్

Satyam News
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మళ్లీ మన సొంతం అవుతుందా? ఈ ప్రశ్నకు ఆశాజనకమైన సమాధానం వస్తున్నది. ఎందుకంటే గత కొన్ని వారాలుగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK/పాకిస్థాన్ పరిపాలనలోని కాశ్మీర్)లో బలమైన తిరుగుబాటు జరుగుతున్నది....
ప్రపంచంహోమ్

అమెరికాలో వీసా మోసం: భారతీయుడి దేశ బహిష్కరణ

Satyam News
చట్టానికి సహకరించే వారికి అమెరికాలో ప్రత్యేక వీసా ఉంటుంది. దాని పేరే U వీసా. వివిధ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో పని చేసేవారు అక్కడ ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సహకరించడం,...
ప్రపంచంహోమ్

భారతీయులు లాగే మీరూ మాకు శత్రువులే : పాకిస్తాన్

Satyam News
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 20కు చేరిందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)...
నల్గొండహోమ్

రేవంత్ రెడ్డిని పొగిడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Satyam News
ప్రాంతీయ రింగ్ రోడ్డు (త్రిబుల్ ఆర్) లో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారంనాడు కీలక సమావేశం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా...
విశాఖపట్నంహోమ్

పేరెంట్ టీచర్ మీటింగ్ కు తాగి వచ్చిన హెడ్ మాస్టర్?

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఒక అపశృతి దొర్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం) సందర్భంగా వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి...
ప్రత్యేకంహోమ్

ధర్మేంద్ర ప్రధాన్ ను తీసేయాల్సిందే: రాహుల్ గాంధీ

Satyam News
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్గం లోనే ఉంచి  మరో శాఖను అప్పగించడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లో సమర్ధించేది లేదని...
ప్రత్యేకంహోమ్

సోనియా సెహ్రావత్ ఎవరు? ఇది చదవండి…

Satyam News
కాక్రోచ్ పై వైరల్ పోస్టు పెట్టిన సోనియా సెహ్రావత్ ఎవరు? దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆ ట్వీట్ ను ఆమె ఎక్స్ లో పోస్టు చేసిన తర్వాత ఒక రకంగా దేశం మొత్తం ఊగిపోయింది....
జాతీయంహోమ్

పేపర్ లీక్ ఘటనలపై ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Satyam News
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై పెట్టిన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్...
ప్రపంచంహోమ్

ఉక్రెయిన్ వద్ద వాణిజ్య నౌకపై దాడి: భారతీయుడి మృతి

Satyam News
ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగడంతో భారతీయ నావికుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని యమునానగర్ జిల్లాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్...
జాతీయంహోమ్

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన డీజీపీ

Satyam News
త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌కర్ సోమవారం అగర్తలలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం...