Tag : #LatestNews

హైదరాబాద్హోమ్

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

Satyam News
అమాయకులను మోసం చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, భూములను అక్రమంగా కబ్జా చేయడం, జీఎస్టీ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి చిన్న స్థాయి నుంచి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేశారనే...
జాతీయంహోమ్

వందేమాతరాన్ని అవమానిస్తే కఠిన శిక్ష?

Satyam News
జాతీయ గీతాన్ని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అందుకోసం రాబోయే పార్లమెంటు సమావేశాలలో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు–2026’ ప్రవేశ పెట్టాలని నిర్ణయం...
జాతీయంహోమ్

No Sleep: నిద్ర పై ఎల్ ని నో తీవ్ర ప్రభావం

Satyam News
ఎల్ ని నో ప్రభావం కేవలం పంటలపైనే కాదు… తాగు నీరు, సాగునీరు పైనే కాదు… మన నిద్రా వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఉష్ణోగ్రతల...
ప్రత్యేకంహోమ్

Rath Yatra: పూరీ జగన్నాథ రథోత్సవంలో తొక్కిసలాట

Satyam News
సుప్రసిద్ధ పూరీ జగన్నాథ రథోత్సవంలో అనుకోని సంఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో వార్షిక రథయాత్ర సందర్భంగా గురువారం భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం కారణంగా సింహద్వారం వద్ద...
జాతీయంహోమ్

కాక్రోచ్ ల ఆందోళన వెనుక సీపీఎం ద్వారా చైనా పాత్ర ఉందా?

Satyam News
దేశంలో విస్తరిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వెనుక సీపీఎంతో బాటు చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉన్నట్లు రిపబ్లిక్ టీవీ స్పష్టం చేస్తున్నది. రిపబ్లిక్ టీవీలో ప్రసారమైన ప్రత్యేక కథనంలో “కాక్రోచ్ జనతా...
హైదరాబాద్హోమ్

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

Satyam News
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)  సి.వి....
ముఖ్యంశాలుహోమ్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

Satyam News
సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్...
ప్రత్యేకంహోమ్

సైకోలకు షాక్ ట్రీట్‌మెంట్: రంగంలోకి సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్!

Satyam News
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ సాకుతో సోషల్‌మీడియా, యూట్యూబ్‌లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అరాచకవాదుల ఆట కట్టించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతనజరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సీరియస్ చర్చ జరిగింది....
ప్రపంచంహోమ్

ఇరాన్ లో 170 సైనిక స్థావరాలు నేలమట్టం?

Satyam News
యుద్ధం పునరుద్ధరించిన అమెరికా ఇరాన్ లో రెండు రోజుల వ్యవధిలో 170కి పైగా సైనిక స్థావరాలను నేలమట్టం చేసింది. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం, అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ...
నల్గొండహోమ్

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో ఇద్దరు చిన్నారులను వారి తల్లిదండ్రులు తీవ్రంగా హింసించిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు నకిరికంటి రవి, ఇందు దంపతులు హుజూర్‌నగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ...