చైనా సరిహద్దును మరింత పటిష్టం చేసే చర్యలకు భారత్ ఉపక్రమించింది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఐదు సమగ్ర యుద్ధ బృందాల ఏర్పాటు ప్రక్రియను బుధవారం అధికారికంగా ప్రారంభించింది. ఆదేశాలు అందిన 24 గంటల్లోనే లక్ష్యాలపై...
అయోధ్య రాముడిని కొల్లగొట్టిన వారి జాతకాలు మొత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెడుతున్నది. 2025లో జరిగిన మహా కుంభమేళా సమయంలో ఆలయానికి భారీగా విరాళాలు రావడంతో ఆశ పుట్టిన వీరు నగదు కొట్టేసినట్లు దర్యాప్తులో...
SIR పై అనుమానాలు వ్యక్తం చేస్తూ 23 రాజకీయ పార్టీలు నేడు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కు ఒక లేఖ రాశాయి. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ, భారత ఎన్నికల...
ముంబైలో భారీ విషాదం తృటిలో తప్పింది. ముంబైలో జరిగిన మొహర్రం ఊరేగింపులో జరగడానికి సిద్ధంగా ఉన్న భారీ విషాదాన్ని పోలీసులు తృటిలో అడ్డుకున్నారు. ఊరేగింపులో పాల్గొన్న వారికి నొప్పి నివారణ మాత్రల పేరుతో విషపూరిత...
అయోధ్య రామమందిర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేసినట్లు ట్రస్ట్ అధికారికంగా ధృవీకరించింది. వీరిద్దరి...
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1993 బ్యాచ్కు చెందిన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేష్ దీక్షిత్కు...
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల ముబషీర్ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను అపహరించి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను...
భారీ వర్షంతో ముంబై తడిసి ముద్దయింది. ముంబైలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలు నగర జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు...
అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం ఆరోపణల కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 150 మంది అనుమానితులను గుర్తించిన అధికారులు,...
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయింది. ఒక చోట కన్నా ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నందుకు బెంగళూరులోని 48వ అదనపు ప్రధాన మహానగర...