Category : జాతీయం

జాతీయంహోమ్

అసోమ్ రాష్ట్రంలో ఇక ఉమ్మడి పౌరసత్వ బిల్లు

Satyam News
అసోమ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలుకు కీలక అడుగు వేస్తూ “యూనిఫాం సివిల్ కోడ్ అసోమ్ –2026” బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున పార్లమెంటరీ వ్యవహారాల...
జాతీయంహోమ్

హౌరా డాన్ అరెస్ట్: చెడ్డి పై ఊరేగించిన బెంగాల్ పోలీసులు

Satyam News
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా ప్రాంతంలో సుదీర్ఘకాలంగా దోపిడీలు, దౌర్జన్యాలు, భూకబ్జాలు మరియు వివిధ నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ హౌరా డాన్‌ను పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. గత...
జాతీయంహోమ్

బీజేపీ ప్రభుత్వానికి మమత తాజా హెచ్చరిక

Satyam News
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో బీజేపీ లూటీలు, విధ్వంసాలకు పాల్పడుతోందని, రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఆనవాళ్లను తుడిచిపెట్టేయాలని చూస్తోందని ఆమె తీవ్రంగా ఆరోపించారు....
జాతీయంహోమ్

‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం!

Satyam News
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్...
జాతీయంహోమ్

కాక్ రోజ్ జనతా పార్టీ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్?

Satyam News
కాక్‌రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అభిజీత్ దిప్కే మరో కొత్త వివాదం రేకెత్తించాడు. తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని అభిజీత్ దిప్కే ఆరోపించాడు. కొద్ది గంటల క్రితమే తన వ్యక్తిగత ఖాతాపై...
జాతీయంహోమ్

కేరళ నూతన సీఎంగా వీడి సతీశన్ ప్రమాణం

Satyam News
కేరళ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో నిర్వహించిన వైభవమైన కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు....
జాతీయంహోమ్

భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేత సస్పెన్షన్

Satyam News
ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని విస్మరించినందుకు ఒక BJP నాయకుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయన చేసిన 120 వాహనాలతో ర్యాలీ నిర్వహణ భారీ మూల్యం చెల్లించేలా చేసింది...
జాతీయంహోమ్

ఉత్తరప్రదేశ్ లో వర్ష భీభత్సం: 50 మంది మృతి

Satyam News
ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంభవించిన భారీ వర్షాలు, ఈదురుగాలులు మరియు మెరుపులతో కూడిన తుఫాను తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య...
జాతీయంహోమ్

అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ కేసు

Satyam News
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ మేరకు తదుపరి...
జాతీయంహోమ్

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

Satyam News
ఢిల్లీలో మరొక ఘోరం జరిగింది. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఓ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి...