Tag : #AndhraNews

జాతీయంహోమ్

పేపర్ లీక్ ఘటనలపై ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Satyam News
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై పెట్టిన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్...
ప్రత్యేకంహోమ్

War Zone: ఇరాన్ దీవులపై అమెరికా దాడులు

Satyam News
హోర్మోజ్ జల సంధిని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా అమెరికా సాయుధ బలగాలు ఇరాన్ దీవులపై ఆపకుండా దాడులకు తెగబడుతున్నాయి. బుధవారం లారక్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడి జరిగినట్లు ఇరాన్‌కు చెందిన తస్నీమ్ వార్తా...
ప్రత్యేకంహోమ్

ప్రధాని మోడీతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ

Satyam News
దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా సమావేశం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తాజా...
విజయనగరంహోమ్

గిరిజన విద్యార్ధులకు అండగా మంత్రి నారా లోకేష్

Satyam News
విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కురిడి గ్రామ గిరిజన పిల్లల విద్యా సమస్యకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేక చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి రావడంతో పాటు పలువురు...
ప్రత్యేకంహోమ్

నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టిన ‘కాక్రోచ్’ వ్యవస్థాపకుడు

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 21 రోజులుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు నిలిపివేసి ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి...
జాతీయంహోమ్

కలుపు నివారణ మందు పారాక్వాట్ పై నిషేధం

Satyam News
అత్యంత ప్రమాదకరమైన కలుపు నివారణ మందు పారాక్వాట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆరోగ్యం, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పారాక్వాట్‌పై తక్షణమే పూర్తి నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ...
ప్రత్యేకంహోమ్

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనా…?

Satyam News
అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నదా? ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతున్న విషయాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తున్నది. అయితే అమెరికా ఎన్నికల్లో చైనా ఎలా జోక్యం చేసుకుంటుంది? అనే ప్రశ్న...
కర్నూలుహోమ్

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన ఆయన, గత రెండేళ్లుగా...
కర్నూలుహోమ్

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ఉత్పత్తికి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్ర ఖనిజ...
జాతీయంహోమ్

ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

Satyam News
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయింది. ఒక చోట కన్నా ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నందుకు బెంగళూరులోని 48వ అదనపు ప్రధాన మహానగర...