Tag : #LatestNews

ప్రత్యేకంహోమ్

విదేశీ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్

Satyam News
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గండి కొడుతున్నారు. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోపే ప్రతిపాదనను...
జాతీయంహోమ్

కాక్రోచ్ లకు హిట్ కొడుతున్న మోడీ

Satyam News
నీట్ ప్రశ్నాపత్రం పేరుతో ప్రధాని నరేంద్రమోడీపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కాక్రోచ్ లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రుచికా సింగ్‌ అనే యువతిపై కేసు నమోదు అయింది. 25 ఏళ్ల రుచికా...
హైదరాబాద్హోమ్

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పోస్టులు, రీల్స్ ప్రచారం చేశారనే ఆరోపణలపై పలువురు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులతో పాటు మెటా ఇండియా అధిపతిపై...
ప్రపంచంహోమ్

ఇజ్రాయిల్‌కు భారత్ నుంచి ఆయుధాల సరఫరా?

Satyam News
గత కొద్ది నెలలుగా ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా హోర్మోజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బంది పడ్డ విషయం కూడా తెలిసిందే....
ముఖ్యంశాలుహోమ్

ప్లేటు ఫిరాయించిన సోనం వాంగ్ చుక్

Satyam News
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టి ఇంటికి వెళ్లిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అకస్మాత్తుగా బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన...
ప్రత్యేకంహోమ్

ఆందోళనలతో అల్లకల్లోలంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్

Satyam News
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మళ్లీ మన సొంతం అవుతుందా? ఈ ప్రశ్నకు ఆశాజనకమైన సమాధానం వస్తున్నది. ఎందుకంటే గత కొన్ని వారాలుగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK/పాకిస్థాన్ పరిపాలనలోని కాశ్మీర్)లో బలమైన తిరుగుబాటు జరుగుతున్నది....
ప్రపంచంహోమ్

అమెరికాలో వీసా మోసం: భారతీయుడి దేశ బహిష్కరణ

Satyam News
చట్టానికి సహకరించే వారికి అమెరికాలో ప్రత్యేక వీసా ఉంటుంది. దాని పేరే U వీసా. వివిధ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో పని చేసేవారు అక్కడ ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సహకరించడం,...
ప్రపంచంహోమ్

భారతీయులు లాగే మీరూ మాకు శత్రువులే : పాకిస్తాన్

Satyam News
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 20కు చేరిందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)...
నల్గొండహోమ్

రేవంత్ రెడ్డిని పొగిడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Satyam News
ప్రాంతీయ రింగ్ రోడ్డు (త్రిబుల్ ఆర్) లో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారంనాడు కీలక సమావేశం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా...
విశాఖపట్నంహోమ్

పేరెంట్ టీచర్ మీటింగ్ కు తాగి వచ్చిన హెడ్ మాస్టర్?

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఒక అపశృతి దొర్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం) సందర్భంగా వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి...