Tag : #TelanganaNews

హైదరాబాద్హోమ్

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ (T-Fiber) ద్వారానే ఇంటర్నెట్ సేవలు...
హైదరాబాద్హోమ్

హైడ్రా రంగనాథ్ ను తక్షణమే తొలగించండి

Satyam News
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ ను పదవి నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ హైడ్రా...
ప్రపంచంహోమ్

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో పడిపోయిన చమురు ధరలు

Satyam News
ఒక సారి యుద్ధం కొనసాగుతుందని, మరొక సారి యుద్ధం ముగిసిందని చెబుతూ కాలక్షేపం చేస్తున్న అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరంగా ఉండకుండా చేస్తున్నారు. ఇరాన్‌పై మరోసారి...
ప్రపంచంహోమ్

దాడులు ఆపుతా.. హోర్మోజ్ జలసంధి తెరవండి

Satyam News
ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధంలో నేడు ఒక కీలక మలుపు చోటు చేసుకున్నది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఐదు నెలల యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు

Satyam News
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ ఏడాది హిందూ పంచాంగం ప్రకారం అధిక మాసం రావడంతో భక్తులకు రెండు బ్రహ్మోత్సవాలను...
సినిమాహోమ్

విజయ్ జన నాయకన్ చిత్రానికి మళ్లీ అడ్డంకులు

Satyam News
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయకన్ సినిమాకు కర్నాటకలో తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. కావేరీ జలాలకు సంబంధించి కర్నాటకకు అన్యాయం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి సినిమా ఆడటానికి వీల్లేదని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు....
ప్రత్యేకంహోమ్

విదేశీ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్

Satyam News
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గండి కొడుతున్నారు. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోపే ప్రతిపాదనను...
జాతీయంహోమ్

కాక్రోచ్ లకు హిట్ కొడుతున్న మోడీ

Satyam News
నీట్ ప్రశ్నాపత్రం పేరుతో ప్రధాని నరేంద్రమోడీపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కాక్రోచ్ లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రుచికా సింగ్‌ అనే యువతిపై కేసు నమోదు అయింది. 25 ఏళ్ల రుచికా...
హైదరాబాద్హోమ్

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పోస్టులు, రీల్స్ ప్రచారం చేశారనే ఆరోపణలపై పలువురు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులతో పాటు మెటా ఇండియా అధిపతిపై...
ప్రపంచంహోమ్

ఇజ్రాయిల్‌కు భారత్ నుంచి ఆయుధాల సరఫరా?

Satyam News
గత కొద్ది నెలలుగా ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా హోర్మోజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బంది పడ్డ విషయం కూడా తెలిసిందే....